కరీంనగర్

నేరం మాది కాదు.. దొంగలది..’

గోదావరిఖని, ఆగష్టు 2, (జనంసాక్షి):పారిశ్రామిక ప్రాంత బులియన్‌ మార్కెట్‌కు ‘పోలీసు’ భయం పట్టుకుంది. స్థానిక లక్ష్మినగర్‌లోని నగల దుకాణాలకు గత ఐదు రోజులుగా తాళాలు వేసి ఉంటున్నాయి. …

కరీంనగర్‌లో కొకైన్‌ గరళం

విక్రయిస్తూ పట్టుబడ్డ బువకులు నిందితుల్లో ఇకరు మైనరు కాగా ,మిగతా ఇద్దరు 2ఏళ్ల లోపువారే తల్లి దండ్రుల్లో ఆందోళన, దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వేములవాడ / …

భక్తులతో ఆలయాలు కిటకిట

కరీంనగర్‌, ఆగస్టు 2 : శ్రావణ పౌర్ణమి సందర్భంగా గురువారం నాడు జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర …

మనగుడి కార్యక్రమం

సుల్తానాబాద్‌: స్థానిక శివాలయంలో ఈ రోజు తితిదే ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజాల్లో ఆలయ చైర్మెన్‌ సత్య నారయణ, ఎస్‌ఐ …

రెండవపెళ్లి చేసుకున్న మహిళపై గ్రామస్థుల దాడి

కరీంనగర్‌: పెళ్లి జరిగి ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళపై గ్రామస్థులు దాడికి పాల్పడిన సంఘటన ధర్మారం మండలంలోని చామనపల్లిలో జరిగింది. చామనపల్లికి చెందిన …

గోదావరిఖనిలో 11గనిలో కూలిన పై కప్పు

గోదావరిఖని: సింరేణి జీడీకే 11వ గనిలో పై కప్పు కూలి పోయింది. ఈ ఘటనలో మైనర్‌ యంత్రం కూరుకు పోయింది. గనిలోని వన్‌సీన్‌, 64వ లెవల్‌ వద్ద …

చేరువలో… సింగరేణి ఉత్పత్తి లక్ష్యం

గోదావరిఖని, ఆగస్టు 1 (జనంసాక్షి):సింగరేణిలో ఉత్పత్తి లక్ష్యం చేరువలో ఉంది. వర్షా భావం వల్ల ఉత్పత్తి లక్ష్యా న్ని సంపూర్ణంగా చేరుకోవ డానికి ఆటంకం ఏర్పడు తోంది. …

వారం రోజుల్లో కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్కైప్‌ వీడియో కాలింగ్‌ విధానం

కరీంనగర్‌్‌, ఆగస్ట్‌ 1(జనంసాక్షి):జిల్లాలోని 51 కసూర్బా గాంధీ పాఠశాలల్లో స్కైప్‌ వీడియో కాలింగ్‌ సిస్టమ్‌ ఏర్పాట్లు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు. బుధ …

ఆగస్టు 1 నుంచి 31 వరకు తల్లి పాల మాసోత్సం

కరీంనగర్‌, ఆగస్టు 1 (జనంసాక్షి) :జిల్లాలో ఆగస్టు 1 నుంచి 31 వరకు తల్లి పాల మాసోత్సావాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యా ఆరోగ్య వాఖాధికారి డాక్టర్‌ నాగేశ్వర్‌ …

హుజురాబాద్‌లో రైస్‌మిల్లులపై అధికారుల దాడులు

హుజురాబాద్‌ ఆగస్టు 1 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లోని బియ్యపు మిల్లులపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధి కారులు దాడులు నిర్వహించారు. ఈ సంద ర్భంగా 1222 …