కరీంనగర్

వెంకట్రావు పేట గ్రామంలో చెక్‌పోస్టు ప్రారంభం

మెట్‌పల్లి: మండలంలోని వెంకట్రావు పేట గ్రామంలో మార్కెట్‌యార్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును మార్కెట్‌కమిటీ చైర్మెన భూంరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు …

టీఎంపీ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ సాధ్యం

మెట్‌పల్లి: ఎంపీలు ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉద్యమించి కేంద్రం ఒత్తిడి తేవాలని, అప్పుడు తెలంగాణా ఏర్పాటు జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగరరావు అన్నారు. బుధవారం మెట్‌పల్లిలో …

విద్యుదాఘతంతో రైతు మృతి

వెల్గటూర్‌: మండలంలోని కొత్తపేటలో విద్యుదాఘాతంతో కడారి రాజయ్య (50) అనే మృతి చెందారు. పాత గూడూరు శివారులో ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మృతుని వ్యవసాయ పంప్‌ …

మహిళ ఆత్మహత్య

కరీంనగర్‌: (సారంగాపూర్‌ గ్రామీణం) మండలంలోని సోనాపూర్‌ లో సత్తెమ్మ లనే వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

తెలంగాణకు అప్పుడు వైఎస్‌..ఇప్పుడు జగన్‌ అడ్డు

కరీంనగర్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అప్పుడు తండ్రి …

మహదేవ్‌పూర్‌ లో ఘనంగా రక్షాబంధన్‌ వేడుకలు

కరీంనగర్‌: ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, వివిధ విద్యాసంస్థల్లో రక్షా బంధన్‌ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రబంధక్‌ నాగరాజు నేతృత్వంలో …

రామగుండం ఎన్టీపీసీ 7వ యూనిట్‌లో సాంకేతికలోపం

గోదావరిఖని: కరీంనగర్‌జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ 7వ యూనిట్‌ సాంకేతిక లోపంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో 500మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు లోపాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. …

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి : శ్రీధర్‌బాబు

కరీంనగర్‌, జూలై 31 (జనంసాక్షి) :  పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్రపౌర సరఫరాల శాఖ సందర్భంగా మంగళవారం …

నిరుపేద ముస్లింలకు నిత్యవసర వస్తువుల పంపిణీ

కమలాపూర్‌, జూలై 31 (జనంసాక్షి) : కమలాపూర్‌ మండల పరిధిలోని కాశీంపల్లి గ్రామంలో మంగళవారం ఇప్తూల్‌ ఖురాన్‌ చారీటబుల్‌ ట్రస్టు రూరల్‌ ఇస్లామిక్‌ సెంటర్‌ కరీంనగర్‌ వారి …

రేషన్‌ బియ్యం పట్టివేత 3 లారీల స్వాధీనం

సుల్తానాబాద్‌, జూలై 31 (జనంసాక్షి) : ఎలాంటి అనుమతులు లేకుండా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా 3 లారీలను మంగళవారం వ్యవసాయ మార్కెట్‌ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు …