కరీంనగర్

సీఎం రాజీనామా చేయాలి ఎస్‌.వి.మోహన్‌రెడ్డి

కర్నూలు, జూన్‌ 16 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో ప్రజల విశ్వాసం కోల్పోయిన నేప థ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తక్షణం రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వి …

గోడ కూలి ఇద్దరికి గాయాలు

సిరిసిల్ల జూన్‌ 16 (జనంసాక్షి) పట్టణంలోని గణేష్‌నగర్‌లో ఓ పాత ఇంటిని కూలకొట్టడానికి వెళ్లిన ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మండ లంలోని రామచంద్రాపూర్‌కు చెందిన రొడ్డ లక్ష్మీరాజం, …

పెట్రోలింగ్‌ పోలీసులపై.. మద్యంప్రియుల దాడి?

– ‘ఖని’ కానిస్టేబుల్‌కు గాయాలు – పరారీలో నిందితులు గోదావరిఖని, జూన్‌ 16, (జనంసాక్షి) : గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పెట్రోలింగ్‌ పార్టీపై శుక్రవారం అర్ధరాత్రి కొందరు …

బాధ్యతాయుతంగా సేవలందిస్తా : శోభానాగిరెడ్డి

కర్నూలు, జూన్‌ 16 (జనంసాక్షి) : ఆళ్లగడ్డ నియోజకవర్గ ఓటర్లు తాను ఊహించని విధంగా మెజార్టీతో గెలిపించడం పట్ల నియోజకవర్గ ప్రజలకు చేరువలో ఉంటూ సేవలందిస్తానని వైఎస్‌ఆర్‌ …

అంగన్‌వాడీ కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలి

శ్రీకాకుళం, జూన్‌ 16 (జనంసాక్షి) : అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, సమయపాలన, పౌష్టికాహార పంపిణీ విదార్థులు నమోదు తదితర అంశాల్లో తేడాలు వస్తే కఠిన చర్యలు తప్పవని …

జిల్లా కాంగ్రెస్‌లో ఆదరణ కోల్పోతున్న ‘ఆనం’ వర్గం!

నెల్లూరు, జూన్‌ 16 (జనంసాక్షి) : శుక్రవారం నాడు వెలువడిన  నెల్లూరు లోక్‌సభ, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ మనుగడను జిల్లాలో ప్రశ్నార్థకం చేశాయి. …

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పరిపాలన!

నెల్లూరు, జూన్‌ 16 (జనంసాక్షి) : ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో శుక్రవారంనాడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఓటర్లు వెలువరించిన తీర్పు …

విద్యుదాఘాతానికి విద్యార్థి మృతి

శాయంపేట (జనంసాక్షి, జూన్‌ 16) : శాయంపేట మండలం నేరడుపల్లి శివారు అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన వంగరి శ్రీకాంత్‌ (18) శుక్రవారం సాయంత్రం సమయములో విద్యుత్‌ వైరు …

అధికారుల నిర్లక్ష్యంతో పాడిగేద మృతి

కురవి, జూన్‌ 16 (జనంసాక్షి): విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదమృతి చెందినసంఘటన శనివారం నేరడ గ్రామంలో చోటుచేసుకుంది. బాదితుల కథనంప్రకారంగా మండలంలోని నేరడగ్రామ చివారు రాయినిపట్నంకు చెందిన …

శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి కుటుంబం సభ్యులు

తిరుమల, జూన్‌ 16 (ఎపిఇఎంఎస్‌): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. చిరంజీవితో పాటు ఆయన …