కరీంనగర్

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

మునుగోడు సెప్టెంబర్ 25(జనం సాక్షి): ఆర్టీసిఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆదివారం మండల కేంద్రంలోని సత్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ …

రోడ్డుపైగోతులను పూడ్చిన టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు

రేగోడు జనం సాక్షి సెప్టెంబర్ పోచారం నుండి జహీరాబాద్ వెళ్లే రహదారి గోతుల మాయంగా మారడంతో మండల పరిధి లోని లింగంపల్లి పోచారం శివారుల మధ్య గల …

బిజెపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా వేముల శంకర్.

బెజ్జంకి,సెప్టెంబర్25,(జనంసాక్షి):మండల కేంద్రంలో ఆదివారం మండల అధ్యక్షులు ధోనే అశోక్ ఆధ్వర్యంలో బిజెపి ఎస్సీ సెల్ అధ్యక్షునిగా వేముల శంకర్ నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య …

పండుగ కానుకగా బతుకమ్మ చీరలు

 గుడిహత్నూర్: సెప్టెంబర్, 25 జనం సాక్షి)సీఎం కేసీఆర్ మహిళ భాందవుడని పండుగ కానుకగా చీరలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు ఆదివారం రోజున మండలంలోని …

గ్రామశాఖ అధ్యక్షులుగా ప్రదిప్ రెడ్డి నియామకం

మునుగోడు సెప్టెంబర్25(జనంసాక్షి): మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో నూతన కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా మేక ప్రదీప్ రెడ్డి ఉపాధ్యక్షులుగా పులకరం హనుమంతును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈసందర్భంగా ప్రదీప్ రెడ్డి …

పేదలకు వరం సీఎం సహాయ నిధి – కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

చౌటుప్పల్ (జనం సాక్షి),  చౌటుప్పల్ మండలం పరిధిలో వ్యవసాయ మార్కెటులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన 65 చెక్కులను, …

జిల్లా కోసం మోకాళ్లపైఅర్ధనగ్న ప్రదర్శన..

జాతీయ నాయకుల విగ్రహాలు ముందు నిరసన…! మిర్యాలగూడ, జనం సాక్షి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఆదివారం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని నల్గొండ …

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రేపటి నుండి దసరా ఉత్సవాలు

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రేపటి నుండి దసరా ఉత్సవాలు కొండమల్లేపల్లి ( జనం సాక్షి) సెప్టెంబర్ 25: కొండ మల్లేపల్లి పట్టణంలో ఈ నెల 26 నుంచి …

టీఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి చేరికలు…

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చాడ శ్రీనివాస్ హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్25(జనంసాక్షి) అక్కన్నపేట మండల బీజేపీ అధ్యక్షులు గోళ్లపల్లి వీరాచారి ఆధ్వర్యంలో గుబ్బిడి గ్రామంలోని పలువురు టీఆర్ఎస్ …

ఆపదలో అండగా నిలుస్తున్న గ్రామ అభివృద్ధి కమిటీ

హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్25(జనంసాక్షి) చౌటపల్లి గ్రామంలో ఇప్పకాయల దత్తాద్రి(70) అనారోగ్యంతో మృతిచెందగా,వారి కుటుంబానికి రూ 5000 వేలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ గద్దల రమేష్ …