కరీంనగర్

బిజెపి కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదు….

నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి సింగాయిపల్లి గోపి.. చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- బిజెపి కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని నియోజకవర్గ ఇన్చార్జి సింగాయిపల్లి గోపి అన్నారు చిలప్ చేడ్ …

చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపట్టానికి పూల మాలవేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య….

ములుగు బ్యూరో,సెప్టెంబర్26(జనం సాక్షి):- తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ  స్పూర్తి ప్రధాయులని, వారి జీవితం ఆదర్శనీయమని జిల్లా  కలెక్టర్ ఎస్.కృష్ణ  ఆదిత్య పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ …

పరామర్శించిన జాగృతి యూత్ జిల్లా అధ్యక్షుడు

  సారంగపూర్ (జనంసాక్షి ) సెప్టెంబర్ 26 జగిత్యాల నియోజకవర్గం సారంగాపూర్ మండల తెలంగాణ జాగృతి యూత్ మండల అధ్యక్షుడు భైరవేణి మహేష్ తండ్రి మల్లేశంగౌడ్ ఇటీవల …

స్వశక్తి గ్రూపు సభ్యులను కమిషన్ల పేర వేధిస్తున్న మెప్మా ఆర్.పి లపై కఠిన చర్యలు తీసుకోవాలి ——- ఐద్వా జిల్లా కమిటీ డిమాండ్

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 26(జనం సాక్షి) స్వశక్తి శ్రీనిధి మహిళా గ్రూపుల నుండి కమిషన్ పేరిట వసూల్లకు పాల్పడుతున్న అర్.పి లపై చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా …

టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షునిగా జాజుల స్వామి గౌడ్

మునుగోడు సెప్టెంబర్ 25(జనం సాక్షి): మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన టిడబ్ల్యూజేఎఫ్ మునుగోడు నియోజకవర్గ మహాసభలో జాజుల స్వామి గౌడ్ ను మునుగోడు నియోజకవర్గ అధ్యక్షునిగా ఆదివారం …

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మూడవ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుమార్ స్వామి శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 25 శంకరపట్నం మండల కేంద్రంలోని ఈనెల 30న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం …

ఆడబిడ్డలకు ఘనంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం

అభివృద్ది – సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజూర్ నగర్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని టౌన్ హాల్ …

…తెలంగాణ సాంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ ….

 వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 25:తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా మండల కేంద్రంతోపాటు మండలంలోని వివిధ గ్రామాలలో రెడ్ల రేపాక శివాలయంకాలనిలో …

ముస్తాబైన బతుకమ్మ…. ఆడపడుచుల సంబరాలు….

గ్రామం లో ఘనం గా బతుకమ్మ వేడుకలు ఏర్పాట్లు….గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి…. ములుగు ప్రతినిధి,సెప్టెంబర్25(జనం సాక్షి):- ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లగుంట …

పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాల పంపిణీ

హుజూర్ నగర్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి): హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఓజో ఫౌండేషన్ అధినేత  పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో దుర్గా   మాత విగ్రహాల బహుకరణ  …