కరీంనగర్

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ భారీర్యాలీ.

నెరడిగొండసెప్టెంబర్16(జనం సాక్షి:) తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్రోత్సవ వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జిల్లా ఉన్నతాధికారులు వివిధ శాఖ …

జహీరాబాద్ లో దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

జహీరాబాద్ సెప్టెంబర్ 17 (జనంసాక్షి ) తెలంగాణ నూతన సెక్రటేరియట్ కు బి.ఆర్ అంబేద్కర్  పేరును నిర్ణయించినందుకు జహీరాబాద్ నియోజకవర్గ దలిత నాయకులు  ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి …

కూడళ్ళను సుందగా తీర్చి దిద్దాలి

గణేష్ నగర్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలన * మంత్రి గంగుల, మేయర్ సునీల్ కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : నగరంలో కొనసాగుతున్న స్మార్ట్ …

ఎల్ఐసి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏజెంట్ల గేటు ధర్నా

దంతాలపల్లి సెప్టెంబర్ 16 జనం సాక్షి భారతీయ జీవిత భీమా (ఎల్ఐసి) పాలసీదారుల, ఏజెంట్ల ప్రయోజనాలను కాపాడాలంటూ నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం …

జిల్లా ఏర్పాటు విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా:- శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమ విషయాన్ని సమయ,సందర్భాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృష్టికి తీసుకెళ్తానని తెలంగాణ రాష్ట్ర శాసన …

సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు దేశానికే ఆదర్శం

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 16: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహంనికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్, …

కమ్యూనిస్టు పోరాట ఫలితమే తెలంగాణ విమోచన సిపిఐ

 దంతాలపల్లి సెప్టెంబర్ 15 జనంసాక్షి నిజాం పాలనకు  వ్యతిరేకంగా   కమ్యూనిస్టులు చేసిన పోరాట ఫలితంగానే తెలంగాణ విమోచన జరిగినట్లు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ …

విద్యార్థుల ప్రగతికి తోడ్పడాలి

– విద్యాధికారి భూక్య సైదా నాయక్                              హుజూర్ …

గాయత్రీ బ్యాంక్ సేవలను నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలి

హుస్నాబాద్ ఏసిపి వాసల సతీష్ హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 15(జనంసాక్షి) హుస్నాబాద్ గాయత్రి బ్యాంక్ బ్రాంచ్ లో సేవింగ్ ఖాతా కలిగిన సోమజి తండా కు చెందిన …

*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత*

పెద్దేముల్ సెప్టెంబర్ 15 (జనం సాక్షి) సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని పెద్దేముల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ యాదవ్ …