ఆదిలాబాద్

22 నుంచి జాబ్‌ మేళా

ఆదిలాబాద్‌, జనవరి 20 (: రాజీవ్‌ యువకిరణాల్లో భాగంగా జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశం కల్పించేందుకు ఈ నెల 22, 23, 24 తేదీల్లో …

23 నుంచి ఆగమ అర్చక శిక్షణ

ఆదిలాబాద్‌, జనవరి 20 (): ఈ నెల 23 నుంచి 27 వరకు నల్గొండ ఆలేరు మండలం కొలనుపాక ఆలయ ప్రాంగణంలో హైదరాబాద్‌ వీరశైవ ఆగమ పరిషత్‌ …

22న శాసన సభ కమిటీ రాక

ఆదిలాబాద్‌, జనవరి 20 (): ఈ నెల 22న జిల్లాకు శాసన సభ కమిటీ రానుందని కలెక్టర్‌ అశోక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు సాయంత్రం …

తెలంగాణ ఏర్పాటు కాకపోతే పోరు తప్పదు

ఆదిలాబాద్‌, జనవరి 20 : కేంద్రం నిర్ణయం మేరకు ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణ ప్రకటన రాకపోతే పోరు తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. తెలంగాణ …

జిల్లాలో కందుల కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయండి

ఆదిలాబాద్‌, జనవరి 20 (): జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిజెపి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లాలో కందుల కొనుగోళ్ళ కేంద్రాలు ఏర్పాటు …

పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పండి

ఆదిలాబాద్‌, జనవరి 20: పోలియో రహిత సమాజాని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు పాటు పడాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌     అశోక్‌పల్స్‌ …

పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి

ఆదిలాబాద్‌, జనవరి 20 (): ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ అధికారుల వ్యవహార శైలిపై పత్తి రైతులు గుర్రుగా ఉన్నారు. పత్తి కొనుగోళ్లు కేంద్రాలలో పత్తి …

వేతనాల కోసం సీఆర్పీల వినతి

ఆదిలాబాద్‌ విద్యావిభాగం న్యూస్‌టుడె. వేతనాలు.ప్రత్యేక భత్యాలు చెల్లించాలని కోరుతూ బుదవారం రాజీవ్‌విద్యామిషన్‌ పీవో వెంకటయ్యకు క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లు వినతిపత్రం అందజేశారు .జిల్లాలో 256 మందిసీఆర్పిలు పనిచేస్తున్నామని …

ఎన్‌పీఎమ్‌ ఆధ్వర్యంలో సాముహిక మరుగుదొడ్లు

కాగజ్‌నగర్‌..కాగజ్‌పగర్‌ సంగంబస్తీలో సిర్పూర్‌ పేపర్‌మిల్లు ఆధ్వర్యంలో ఆ సంస్థప్రతినిధులు డీఎల్‌ శర్మ సాముహిక మరుగుదొడ్లను ప్రారంబించారు.ఈకార్యక్రమంలో సిర్పూర్‌ పేపర్‌ మిల్లు అధికారులు కార్మికులు స్థానికప్రజలుపాల్గోన్నారు.

నేడు మెరుగైన వైద్యం పిటిషన్‌పై విచారణ

అదిలాబాద్‌, జనవరి 16 : అక్బరుద్దీన్‌ను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని అతని తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై బుధవారం నిర్మల్‌ మున్సిఫ్‌ కోర్టులో విచారణకు రానున్నది. ఈ …