కరీంనగర్

టపాసుల వ్యాపారుల గుండె గుభేల్‌

తెచ్చిన సరుకు ఏం చేయాలన్న ఆందోళన కరీంనగర్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): దీపావళి టపాసుల కాల్చివేతపై నిషేధాన్ని అమలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో టపాసుల విక్రయదారుల ఆశలు నీరుగారాయి. …

అన్ని సామాజికవర్గాలకు సర్కార్‌ అండ

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పెద్దపల్లి,నవంబర్‌11( జనం సాక్షి ): ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని సామాజిక వర్గాలను సమదృష్టితో గౌరవిస్తారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల …

సన్నాలు వేయమని మొహం చాటేస్తే ఎలా

సన్నవడ్లకు రూ.2500 ధర చెల్లించాల్సిందే: పొన్నం కరీంనగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రైతులు సన్నవడ్లు వేయాలని చెప్పిన సీఎం కేసీఆర్‌ వాటి కొనుగోలు విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ …

రైతుల సంక్షేమమే మా లక్ష్యం: ఎమ్మెల్యే

జగిత్యాల,నవంబర్‌2(జ‌నంసాక్షి): రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమాభివృధ్దే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. గతంలో కరోనా …

బండి సంజయ్‌కు సలైన్‌ ఎక్కించిన వైద్యులు – దీక్ష భగ్నం

కరీంనగర్‌,అక్టోబరు 27(జనంసాక్షి):తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ నిర్బంధ దీక్షను పోలీసులు భగ్నమైంది అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి(అక్టోబర్‌ 26) …

రేషన్‌ కార్డుల ద్వారా సన్నబియ్యం

మంత్రి ఈటెల రాజేందర్‌ వెల్లడి కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని రేషన్‌ కార్డు దారులకు త్వరలోనే సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల …

దుబ్బాకలో ప్రజలను భయపెడుతున్నారు

ఓటేయకుంటే పథకాలు ఊడుతాయని బెదరింపులు కరీంనగర్‌లో సంజయ్‌ను పరామర్శించిన డికె అరుణ ప్రధాని కళ్లు తెరిస్తే కెసిఆర్‌ జైలుకే అన్న బాబూ మోహన్‌ కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): కరీంనగర్‌లో బండి …

పండగ ప్రయాణికులకు తప్పని తిప్పలు

కరీంనగర్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): దసర పండగ సందర్భంగా కొద్దోగొప్పో మంది జిల్లాలకు వెళ్లాలనుకున్న  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కారోనా కారణంగా  బస్సులు బంద్‌ ఉండటంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు. …

ఇరువర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు

రాజన్న సిరిసిల్ల,అక్టోబర్‌26(జ‌నంసాక్షి):  ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి పరస్పరం కర్రలతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఇరు …

చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు గుర్తించం: ఎమ్మెల్యే

జగిత్యాల,అక్టోబర్‌5(జ‌నంసాక్షి):  ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువుల దగ్గర ఉన్న ఇళ్ల పట్టాలు చెల్లవంటూ బాంబు పేల్చారు. చెరువుల దగ్గర భవనాలు కట్టుకునేముందు ప్రజలు …