కరీంనగర్

ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ 

కరీంనగర్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై  దొంగతనం కేసులు నమోదు చేస్తామని మైనింగ్‌ అధికారులు స్పష్టం చేశారు. పట్టుబడిన వాహనాల డ్రైవర్లు, యజమానులపై కూడా కేసులు …

 ప్రచారంలో ప్రజల స్పందన అపూర్వం

ఎక్కడికి వెళ్లినా సానుకూల స్పందన 16 సీట్లు గెలుస్తామనడానికి ఇదే నిదర్శనం మంత్రి ఈటెల రాజేందర్‌ వెల్లడి కరీంనగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో టిఆర్‌ఎస్‌ ప్రచారం అద్బుతంగా …

కమిషనరేట్‌ పరిధిలో తొమ్మిది చెక్‌ పోస్టులు

పటిష్టంగా ఎన్నికల బందోబస్తు: కమిషనర్‌ కరీంనగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): రామగుండం కమిషనరేట్‌ పరిధిలో తొమ్మిది చెక్‌ పోస్టులను ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ వివరించారు. …

మరోమారు వినోద్‌ను గెలిపించుకుందాం

యువత,మహిళలు అంతా కలసి రావాలి ప్రచారంలో ప్రజలకు గంగుల వినతి కరీంనగర్‌,మార్చి26(జ‌నంసాక్షి): వినోద్‌కుమార్‌ను ఐదులక్షల మెజార్టీతో గెలిపించేందుకు టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని స్థానిక ఎమ్మెల్యే …

 పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచన కరీంనగర్‌,మార్చి13(జ‌నంసాక్షి): జిల్లాలో 16నుంచి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా లోపాలు లేకుండా …

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు కరీంనగర్‌,మార్చి12(జ‌నంసాక్షి): పదోతరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామని జిల్లా విద్యాధికారి చెప్పారు. …

కొండగట్టులో పవిత్రోత్సవాలు

జగిత్యాల,మార్చి11(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో లోక కల్యాణార్థం త్రయహ్నిక దీక్షతో పవిత్రోత్సవాలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి.సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు తిరుమంజనం, …

వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడ,మార్చి11(జ‌నంసాక్షి): వేములవాడలో సోమవారం భక్తులు పోటెత్తారు. దీనికితోడు వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా …

15న పెద్దపల్లి సన్నాహాక సభ

పెద్దపల్లి,మార్చి11(జ‌నంసాక్షి): పెద్దపల్లి పార్లమెంట్‌ సన్నాహక సమావేశం ఈనెల15న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. ఇందుకోసం భారీగా ఏర్పా/-టుల చేస్తున్నామని అన్నారు. ద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఉన్న …

గణనీయంగా పెరిగిన ఓటర్ల సంఖ్య

కరీంనగర్‌,మార్చి11(జ‌నంసాక్షి): మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల సంఖ్యతో పోలిస్తే దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కొత్త ఓటర్ల సంఖ్య కొంతవరకు పెరిగింది. 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలతో …