కరీంనగర్

ఉపాధి కూలీలకు ఎండల దెబ్బ

పనిప్రదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వైనం జాబ్‌కార్డున్న వారిలో 60శాతం మాత్రమే హాజరు పెద్దపల్లి,మే18(జ‌నంసాక్షి): ప్రస్తుతం వేసవి ఎండలు మండుతుండగా,దీనికి తోడు వడగాల్పులు ఉధృతమయ్యాయి. ఉదయం రెండు మూడు …

ఎండల్లో జోరుగా ఉపాధి పనులు 

అదనపు భత్యంతో హాజరవుతున్న కూలీలు పెద్దపల్లి,మే15(జ‌నంసాక్షి): వేసవిలో ఉపాధి హావిూ పథకంలో పనులు శర వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం వేసవి భత్యాన్ని అదనంగా 60 ప్రకటించింది. దీంతో …

కౌంటింగ్‌ సిబ్బందికి పక్కాగా శిక్షణ

కౌంటింగ్‌ సిబ్బందికి నేడు మొదటి దశ శిక్షణ పెద్దపల్లి,మే15(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీదేవసేన సంబంధిత అధికారులను …

టిఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే గ్రామాల అభివృద్ది

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కరీంనగర్‌,మే4 (జ‌నంసాక్షి): పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని ఆయన …

కెసిఆర్‌ పాలన దేశానికే ఆదర్శం

ప్రజలంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి ప్రాదేశిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌నే గెలిపించాలి ప్రచారంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పెద్దపల్లి,మే4(జ‌నంసాక్షి): పెద్దపల్లి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎదాసరి మనోహర్‌ రెడ్డి …

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై నిర్లక్ష్యం

వారిని పట్టించుకోని టిఆర్‌ఎస్‌కు ఓటెయ్యొద్దు: పొన్నం కరీంనగర్‌,మే4(జ‌నంసాక్షి): ఇంటర్‌ విద్యార్థుల మృతికి కారణమైన టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయొద్దని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. …

టిఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలి

ప్రచారంలో ఎమ్మెల్యే రాజయ్య పిలుపు జనగామ,మే4(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, జెడ్పీటీసీతోపాటు మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాల్లో గులాబీ జెండాఎగురవేయాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య …

కల్తీ నూనె వ్యాపారంతో ప్రజలకు చెలగాటం

సిరిసిల్ల,మే4(జ‌నంసాక్షి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న వేములవాడ పట్టణం కల్తీ నూనెల వ్యాపార కేంద్రంగా మారింది. వేములవాడలో కొంత మంది టోకు వ్యాపారులు పెద్ద …

విద్యుత్‌ ఉత్పత్తిలో ఎన్టీపీసీ కీలకం

త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు కరీంనగర్‌,మే3(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామగుండం ఎన్టీపీసీలో నిర్మిస్తున్న రెండు యూనిట్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీలో రాష్ట్ర ప్రభుత్వం 800 …

సర్పంచ్‌లకు చెక్‌ పవరేది?

కాంగ్రెస గెలిస్తేనే టిఆర్‌ఎస్‌కు గుణపాఠం: కటకం కరీంనగర్‌,మే3(జ‌నంసాక్షి): కొత్త సర్పంచులు గెలుపొంది మూడు నెలలైనా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం చెక్‌ పవర్‌ ఇవ్వలేదని కరీంనగర్‌ డిసిఇస అధ్యక్షుడు …