కరీంనగర్

పక్కాగా ఎన్నికల నిర్వహణ

కోడ్‌ అమలు కోసం కఠిన నిర్ణయాలు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కరీంనగర్‌,మార్చి11(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలకు  సర్వం సన్నద్దగా ఉన్నట్లు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ప్రకటించారు. మోడల్‌ కోడ్‌ …

తిమ్మాపూర్‌లో కొత్తగా డెయిరీ ఏర్పాటు

పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు కరీంనగర్‌,మార్చి11(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పాడి పశు సంపదను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు తెలిపారు. …

పట్టభద్ర ఎమ్మెల్సీలో మామిండ్లకు టిఆర్‌ఎస్‌ మద్దతు

కరీంనగర్‌,మార్చి8(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థిని పోటీలో పెట్టబోమని టీఆర్‌ఎస్‌ ప్రకటించినప్పటికీ కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు టిఆర్‌ఎస్‌ మద్దతు …

ఎస్సారార్‌ కళాశాలలో భారీగా ఏర్పాట్లు

కెటిఆర్‌కు స్వాగత సన్నాహాలు బైక్‌ ర్యాలీతో స్వాగతించేలా ప్లాన్‌ కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): ఎస్సారార్‌ కళాశాల మైదానంలో ఈనెల 6న బుధవారం నిర్వహించే కరీంనగర్‌ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి భారీగా …

నేడు కరీంనగర్‌కు రానున్న కేటీఆర్‌

తొలి సవిూక్షా సమావేశం ఇక్కడి నుంచే భారీగా ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మక అడుగుల …

కేసీఆర్‌ పట్టుదలకు మారుపేరు

ఆయన ఏదైనా సాధించగల కార్యదక్షుడు: గంగుల కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): తెలంగాణ సిఎం పట్టుబడితే ఏదైనా సాధిస్తారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు కోరుకుంటున్న వేళ …

పట్టభద్ర నియోజకవర్గంపై  సత్తెన్న పట్టు

కెసిఆర్‌ ఆమోదిస్తేనే సీటు కరీంనగర్‌,మార్చి4(జ‌నంసాక్షి):  కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ పదవీకాలం ముగియడంతో ఆ స్థానానికి …

కసాయి తల్లి..!

– ఇటుకతో ఇద్దరు కొడుకులపై తల్లి దాడి – దాడిలో ఒకరు మృతి, మరొక కుమారుడికి తీవ్ర గాయాలు – గోదావరిఖనిలో దారుణ ఘటన – దాడిచేసిన …

శంభో శంకర..

– శివనామస్మరణలతో మారుమోగిన శైవక్షేత్రాలు – రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు – భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు – వేములవాడలో పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు హైదరాబాద్‌, మార్చి4(జ‌నంసాక్షి) …

హాస్టళ్లలో సమస్యల తాండవం

తక్షణమే పరిష్కరించాలన్న సంఘాలు కరీంనగర్‌,మార్చి4(జ‌నంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలను  ఏమాత్రం పట్టించుకోవడంలేదని, సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని భ్రమలు కల్పించడం తప్ప కనీస సౌకర్యాలను మరిచి పోయిందని …