కరీంనగర్

కూటమి నేతల్లో పరస్పర విశ్వాసం లేదు

కాళేశ్వరం ఎండబెట్టే కుట్రలను తిప్పికొడతాం మానకొండూరును అభివృద్ది చేస్తాం: హరీష్‌ రావు కరీంనగర్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): ప్రజాకూటమి నేతల్లో ఒకరిపై మరొకరికి నమ్మకం లేదని ఆపధర్మ మంత్రి హరీష్‌ వ్యాఖ్యానించారు. …

కూటమికి ఓటేస్తే కాళేశ్వరం ఆగిపోతుంది

మంత్రి హరీష్‌ రావు హెచ్చరిక కరీంనగర్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి):ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకోలేని మహాకూటమి నాయకులు పాలన ఎలా సాగిస్తారని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కాంగ్రెస్‌ను కోదండరాం.. కోదండరాంను …

కెసిఆర్‌ భోళాశంకరుడు

అభివృద్దికి అడగ్గానే నిధులు జగిత్యాల అభివృద్దికి 1200కోట్ల నిధులు డాక్టర్‌ సంజయ్‌ విజయం కోసం ఎంపి కవిత రోడ్‌షో టిఆర్‌ఎస్‌ గెలుపునకు ప్రజలు ఓటేయాలని పిలుపు జగిత్యాల,నవంబర్‌21(జ‌నంసాక్షి): …

ప్రచారంలో సోమారపు కొత్తపంథా

సింగరేణి ఓట్లు జారిపోకుండా జాగ్రత్తలు మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ది కెసిఆర్‌ పథకాలే శ్రీరామరక్ష అంటూ ప్రచారం గోదావరిఖని,నవంబర్‌21(జ‌నంసాక్షి): సింగరేణి కార్మిక ఓటర్లే ఇప్పుడు సోమారపు సత్యానారాయణ …

హుస్నాబాద్‌లో ప్రవీణ్‌ రెడ్డి నామినేషన్‌ తిరస్కరణ

ఖానాపూర్‌లో రేఖానాయక్‌ నామినేషన్‌లో తప్పులు సిద్దిపేట,నవంబర్‌20(జ‌నంసాక్షి): నామినేశన్ల పరిశీలనలో హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అలగిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఎన్నికల అఫిడవిట్‌తో పాటు బీఫామ్‌ …

సిరిసిల్ల చేనేత ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేశాం

తెలంగాణ ఉద్యమంలో సిరిసిల్ల తోడుగా నిలిచింది రాబోయే కాలంలో కోటి ఎకరాలకు సాగునీరందిస్తాం ఆహారశుద్ది కేంద్రాలతో కల్తీలను అరికడతాం యాదగిరి దేవస్తానంలా వేములవాడ అభివృద్ది కేటీఆర్‌, చెన్నమనేని …

పంటల గిట్టుబాటుకు..  నూతన పథకం

– ఎన్నికల అనంతరం అమల్లోకి తెస్తాం – నాలుగేళ్ల పసిగుడ్డు తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది – ఉద్యోగస్తులకు అత్యధిక వేతనాలు అందిస్తున్నాం – రెప్పపాటు కరెంట్‌ …

నాలుగేళ్లలో సిద్ధిపేటను..  అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం

– ఎన్ని మార్కులు వేస్తారో విూ చేతుల్లోనే ఉంది – సిద్ధిపేట సభలో ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట, నవంబర్‌20(జ‌నంసాక్షి) : గత నాలుగున్నర సంవత్సరాలుగా చేసిన …

రైతులను రాజులు చేయడమే టిఆర్‌ఎస్‌ లక్ష్యం

టిఆర్‌ఎస్‌ ఉన్నంత వరకు 24గంటల కరెంట్‌కు ఢోకాలేదు త్వరలోనే ప్రాజెక్టులను పూర్తి చేస్తాం సిద్దిపేటకు త్వరలోనే రైలుకూత హరీష్‌, రామలింగారెడ్డిలను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి కాంగ్రెస్‌పై …

మళ్లీ టిఆర్‌ఎస్‌దే అధికారం

అభివృద్దికే ప్రజలు అండగా ఉంటారు: చందూలాల్‌ ములుగు,నవంబర్‌20(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ సంఖ్యలో సీట్లను గెలుస్తుందని ఆపద్ధర్మ మంత్రి చందూలాల్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం …