కరీంనగర్

రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పది రోజులుగా వాటర్‌ ప్లాంట్‌ బంద్‌….

త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు ఎల్లారెడ్డిపేట (జనంసాక్షి) నవంబర్‌ 25 :ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో గత 10 రోజులుగా పూరిఫైడ్‌ వాటర్‌ …

సిరిసిల్లతో ‘పోరు’తో పెనవేసుకున్న ‘పోగు’బంధం…

బిఎల్‌పి సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి కూరపాటి రమేశ్‌ నేత కార్మికులను ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తున్న పాలకులు బతుకమ్మ చీరలతో యజమానులకే లాభం అన్ని రంగాల కార్మికులు ఆత్మగౌరవ …

అభివృద్దిని చూసి ఆదరించండి: సోమారపు

రామగుండం,నవంబర్‌24(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అమలు పరిచిన సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉహించని స్థాయిలో ప్రజా స్పందన లభిస్తుందని రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి …

తెలంగాణ ఎపి అజెండాకు సోనియా కుట్ర

తెలంగాణ గురించి మాటైనా మాట్లాడని కాంగ్రెస్‌ అధినేత్రి చంద్రబాబు ఆలోచనకలు ప్రతిరూపంగా సోనియా వ్యాఖ్యలు జగిత్యాలలో విూడియా సమావేశంలో ఎంపి కవిత జగిత్యాల,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అజెండాను …

ప్రతాపరెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కదు

గెలుస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు: ఎంపి సిద్దిపేట,నవంబర్‌24(జ‌నంసాక్షి): గజ్వెల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డికి డిపాజిట్‌ కూడా రాదని, సీటు గెలిచి సోనియాకు బహుమతిగా ఇస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని …

టిఆర్‌ఎస్‌ ఓటమితోనే ప్రజలకు సంక్షేమం: మక్కన్‌ సింగ్‌

పెద్దపల్లి,నవంబర్‌24(జ‌నంసాక్షి): తెరాసను ఓడించి కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి రాజ్‌ ఠాకూర్‌ మక్కన్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ఇన్నాళ్లూ అభివృద్ది పేరుతో టిఆర్‌ఎస్‌ …

26న కరీంనగర్‌లో కెసిఆర్‌ సభ

భారీగా జనసవిూకరణపై నేతల దృష్టి కరీంనగర్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 26న ప్రజాశీర్వాద సభలో పాల్గొంటారు. ఈ మేరకు సభను …

పెద్దపల్లిలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల జోరు ప్రచారం

ఇంటింటా ప్రచారంతో దూసుకుపోతున్న నేతలు మళ్లీ గెలిస్తే మరింత అభివృద్ది సాధిస్తామని హావిూ పెద్దపల్లి,నవంబర్‌24(జ‌నంసాక్షి): పెద్దపల్లిలో ఉన్న మూడు నియోజకవర్గాల టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో బిజీబిజీగా …

స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం

  చెప్పు చేతిలో పెట్టి ఓట్ల వేట జగిత్యాల,నవంబర్‌23(జ‌నంసాక్షి): తప్పు చేస్తే చెప్పుతో కొట్టండి..రాజనీమా చేయించి వెనక్కి పిలవండి…ఇదీ ఓ ఇండిపెండెంట్‌ అభ్యర్తి ప్రచారం.. ఎన్నికలు వచ్చాయంటే …

తిట్టినోళ్లే కెసిఆర్‌ దగ్గర తిష్టవేశారు

  వారికే మంత్రిపదవులు దక్కాయి: బోడిగె శోభ కరీంనగర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కెసిఆర్‌ను తిట్టినోళ్లే నేడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని బిజెపి అభ్యర్థి బడిగె శోభ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో …