కరీంనగర్

టీఆరెస్‌ దొరల అహంకార పార్టీ

– దళితుల ముఖ్యమంత్రిని విస్మరించి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ లకు మోసం చేశారు. -యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు తిరుపతి వీర్నపల్లి నవంబర్‌ 12 (జనంసాక్షి):టీఆరెస్‌ దొరల అహంకార …

కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధిగా నాగుల విష్ణుకుమార్‌

వేములవాడ, నవంబర్‌-11, (జనం సాక్షి): గత దశాబ్ద కాలంపైగా కాంగ్రెస్‌ పార్టీలో చురుకైన కార్యకర్తగా వ్యవహరిస్తూ, పార్టీకి సేవలందిస్తున్న నాగుల విష్ణుకుమార్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార …

జాబ్‌మేళాలో 80 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు

వేములవాడ, నవంబర్‌-11, (జనం సాక్షి): శ్రీమతి రాజమణి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్వర్యంలో వేములవాడ జెఎన్‌ఎం విద్యాసంస్థ్థలకు చెందిన బిఈడి కళాశాలలో ఆదివారం నిర్వహించిన జాబ్‌మేళాలో సుమారు 80 …

కార్తీక శోభతో అలరారిన రాజన్న ఆలయ ప్రాంగణాలు

వేములవాడ, నవంబర్‌-11, (జనం సాక్షి): పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధానం కార్తీక శోభతో అలరారింది. ఆదివారం సెలవు రోజు …

ఘనంగా నాగుల చవితి

మంథని, జనంసాక్షి: మంథని మండలంలోని పలు గ్రామాల్లో , మంథని పట్టణంలో నాగుల చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మంథని పట్టణంలోని తమ్మచెరువు కట్ట నాగేంద్ర ఆలయంలో …

కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు మంథని, జనంసాక్షి: మంథని పట్టణంలోని ఎల్‌ఎల్‌బి గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ముత్తారం మండలానికి సిఎస్‌ఆర్‌ యువసేన నాయకులు సుభాష్‌ తన అనుచరులతో కలిసి శ్రీధర్‌బాబు సమక్షంలో భారీగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగ శ్రీధర్‌బాబు మాట్లాడుతు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గ్రహించి కాంగ్రెస్‌ పార్టీనే తెలంగాణను అభివృద్ది చేస్తుందని యువత ఆలోచిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగన్మోహన్‌రావు, కొత్త శ్రీనివాస్‌, రాంచందర్‌, బుచ్చంరావు తదితరులు పాల్గోన్నారు.

మంథని, జనంసాక్షి: మంథని పట్టణంలోని ఎల్‌ఎల్‌బి గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ముత్తారం మండలానికి సిఎస్‌ఆర్‌ యువసేన నాయకులు సుభాష్‌ తన అనుచరులతో కలిసి …

వికలాంగులు ఓటేసేలా ప్రత్యేక ఏర్పాట్లు

కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి సిరిసిల్ల, నవంబర్‌11(జనంసాక్షి) ఎన్నికల్లో వికలాంగులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి తెలిపారు. ఈ మేరకు అయన ఆదివారం …

స్వాధీన పరుచుకున్న వాహనాల వేలం

ఎక్సైజ్‌ సీఐ ఎంపీఆర్‌ చంద్రశేఖర్‌ సిరిసిల్ల, నవంబర్‌11(జనంసాక్షి) అక్రమ సారా మద్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను సోమవారం రోజున వేలం వేయనున్నట్లు సిరిసిల్ల ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ …

బీసీ డిమాండ్లను ఎన్నికల మెనిఫెస్టోలో చేర్చాలి..

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు టీఆర్‌ఎస్‌ తప్ప అన్ని పార్టీలు మద్దతు కోసం సంప్రదించాయి మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర …

గాంధీ భవన్‌కు వద్ద ‘రెడ్డి’ వర్గీయుల ఆందోళన

వేములవాడ రూరల్‌(జనంసాక్షి): వేములవాడ నియోజకవర్గం లోని కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అసమ్మతి సెగ గాంధీ భవన్‌ కు తాకింది వలసవాదులకు, అవకాశవాదులకు టిక్కెట్టు ఇవ్వొద్దంటూ ”రెడ్డి” వర్గీయుల …