కరీంనగర్

నియోజకవర్గానికో మహిళా పోలింగ్‌ కేంద్రం

ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవర్గానికి ఒక మహిళా పోలింగ్‌ కేంద్రం ఏర్పాట్లు చేయనున్నట్లు ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ …

ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న గులాబీ ప్రచారం

జోరుగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రచారం ఊరూవాడా ఉధృతంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్నది. ఓ వైపు …

బోడిగె శోభ పేరు ప్రకటనలో బిజెపి తాత్సారం ఎందుకో?

కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో చొపపదండిపై బిజెపిలో ఇంకా సందిగ్దత తొలగలేదు. బోడిగ శోభ పార్టీలో చేరినా అధికారికంగా ఆమె పేరును పార్టీ ప్రకటించలేదు. చొప్పదండి, మంథని …

అభివృద్దిని కొనసాగిస్తా: సుంకె రవి

కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): తనను గెలిపిస్తే చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమగా మార్చుతానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుంకె రవిశంకర్‌ అన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని ఆయన అన్నారు. …

డిపాజిట్లు ఎవరు కోల్పోతారో ప్రజలు తేలుస్తారు

బిజెపి నేత సుగుణాకర్‌ రావు కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎవరు ముందుంటారో, ఎవరు డిపాజిట్లు కోల్పోతారో ప్రజలు నిర్ణయిస్తారని బిజెపి కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి …

రాహుల్‌తో జరిగిన ఒప్పందం వెల్లడించాలి

కరీంనగర్‌ ఎంపి వినోద్‌ డిమాండ్‌ రాజన్నసిరిసిల్ల,నవంబర్‌15(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, టీడీపీ మధ్య జరిగిన చీకటి ఒప్పందం బయటపెట్టాలని కరీంనగర్‌ ఎంపి వినోద్‌ కుమార్‌ అన్నారు. ప్రజా కూటమి ఓ …

కూటమికి ఓట్లేయడం వల్ల ఒరిగేదీలేదు

– అభివృద్ధి జరగాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం – కాంగ్రెస్‌ హయాంలో ఇరిగేషన్‌ గురించి పట్టించుకోలేదు – తెలంగాణ ద్రోహి వైఎస్‌ రాజశేఖరరెడ్డి – తెరాస హయాంలో వేగంగా …

మహాకూటమికి ఓటమి భయం: రామలింగారెడ్డి

సిద్దిపేట,నవంబర్‌15(జ‌నంసాక్షి):  మహా కూటమికి ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకున్నదని దుబ్బాక టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు.  కనీసం అభ్యర్థులను సకాంలో ప్రకటించలేని దుస్థితిలో …

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

అభ్యర్థుల ప్రచారంపై బృందాల నిఘా: కలెక్టర్‌ జగిత్యాల,నవంబర్‌15(జ‌నంసాక్షి): రాబోయే అ సెంబ్లీ ఎన్నికలను జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్‌ …

ప్రతిపక్షాల కుట్రలను నమ్మకండి

– అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసింది కేసీఆరే – విద్యాసాగర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలి – కోరుట్ల ప్రచారంలో ఎంపీ కవిత జగిత్యాల, నవంబర్‌14(జ‌నంసాక్షి) : నాలుగేళ్లలో …