కరీంనగర్

కాళేశ్వరంలో భక్తుల సందడి

కాళేశ్వరం,జూలై24(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర క్షేత్రంలో సోమవారం ప్రత్యేక పూజలు ప్రారంభం అయ్యాయి. శివుడికి ఇష్టమైన సోమవారం కావడంతో భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్యసన్నాలు ఆచరించి అభిషేకాలకు …

నాటిన మొక్కలను సంరక్షించాలి

కరీంనగర్‌,జూలై24(జ‌నంసాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గతంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. వచ్చే హరితహారంలో మండలం గ్రామాల వారిగా నిర్దేశించిన లక్ష్యాలకు …

ప్రాణహిత రద్దుతోనే జాతీయ హోదా దక్కలేదు

ప్రజలను మభ్యపెట్టడం అలవాటయ్యింది: శ్రీధర్‌ బాబు కరీంనగర్‌,జూలై24(జ‌నంసాక్షి): ప్రాజెక్టుల నిర్మాణంపై నాటి కాంగ్రెస్‌ పాలనను విమర్శించే ముందు ఇంతకాలంగా శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి, ఎల్‌ఎండి, నిజాంసాగర్‌, నాగార్జున సాగర్‌, …

టీఆర్‌ఎస్‌ శిఖండి పాత్ర వహించింది

– ఏపీకి ప్రత్యేక¬దాకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది – ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసినప్పుడు కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదు – విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ …

వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

మంచిర్యాల,జూలై21(జ‌నం సాక్షి): శ్రీరాంపూర్‌ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. …

కాళేశ్వరం వద్ద పర్యాటకుల సందడి

పెద్దపల్లి,జూలై20(జ‌నం సాక్షి): కాళేశ్వరం గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో కురుస్తున్న వర్షానికి తోడు మహారాష్ట్రలో భారీ వర్షాలు పడడంతోగోదావరి నిండు కుండలా ప్రవహిస్తోంది. దీంతో ఇక్కడికి …

వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో చర్యలు

జిల్లా వైద్యాధికారి జైపాల్‌రెడ్డి జగిత్యాల,జూలై19(జ‌నం సాక్షి): వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో చర్యలు చేపట్టామని జిల్లా వైద్యధికారి జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ముందస్తు చర్యలు తసీఉకుని వైద్య సిబ్బందిని …

పాత సర్పంచ్‌లనే కొనసాగించాలి

సమస్యలను కెసిఆర్‌ దృష్టికి తీసుకుని వెళతానని హావిూ జగిత్యాల,జూలై18(జ‌నం సాక్షి): తమ పదవి కాలం పూర్తవుతున్నప్పటికీ గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని సర్పంచ్‌ లుగానే కొనసాగించాలని …

బావిలోకి దూసుకెళ్లిన లారీ

– సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్‌ కరీంనగర్‌, జులై14(జ‌నం సాక్షి) : కరీంనగర్‌ జిల్లా తీగలగుట్టపల్లి ఆరపల్లి రహదారిలో రోడ్డుకు ఆనుకొని ఉన్న బావిలోకి ఓ లారీ అదుపుతప్పి …

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు చేసిందేవిూలేదు

– ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుబట్టినా మార్పు రావటం లేదు – కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ నుండి పాలన సాగిస్తూ రాష్టాన్న్రి అధోగతి పాలు చేస్తున్నాడు – టీడీపీ …