కరీంనగర్

కాంగ్రెస్‌ నాయకులది మూర్ఖత్వం

– ఆగస్టు చివరివారంలో కాళేశ్వరం మొదటి పంప్‌ ప్రారంభిస్తాం – భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పెద్దపల్లి, జులై13(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ నాయకులు మూర్ఖత్వంతో …

నాలుగో విడత హరితహారానికి సిద్దం అవుతున్న అధికారులు

1.37 కోట్ల మొక్కలే లక్ష్యంగా ప్రణాళిక ప్రత్యేకంగా 40 లక్షల మొక్కల పెంపకం కరీంనగర్‌,జూలై13(జ‌నం సాక్షి): జిల్లాలో నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి అధికారులు సర్వం సిద్ధం …

స్వగ్రామానికి చేరిన శరత్‌ మృతదేహం

– బంధువుల ఆర్తనాధాలతో గ్రామంలో విషాద ఛాయలు – మృతదేహానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం కడియం – కడసారి చూసేందుకు తరలివచ్చిన పరిసర ప్రాంతాల వాసులు – …

హరితహారంలో భాగస్వాములు కండి

సిఎం కెసిఆర్‌ లక్ష్యం కోసం పాటుపడదాం ప్రజలకు ఎంపిల పిలుపు కరీంనగర్‌,జూలై12(జ‌నం సాక్షి): తెలంగాణ ఉద్యమానికి రాష్ట్ర ప్రజలంతా కలిసి నడిచినట్లే హరిత తెలంగాణ సాధన కోసం …

స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొన్న కారు: పలువురికి గాయాలు

పెద్దపల్లి,జూలై11(జ‌నం సాక్షి): సుల్తానాబాద్‌ మండలం గర్రపల్లిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌కు విద్యార్థులను తీసుకెళ్తున్న వ్యాన్‌ను వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి తీవ్రంగా …

ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

ఏఐసీసీ నేత శ్రీనివాసన్‌ కరీంనగర్‌,జూలై10(జ‌నం సాక్షి ): దేశవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి నెలకొందని ఏఐసీసీ నేత శ్రీనివాసన్‌ కృష్ణన్‌ అన్నారు.అలాగే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం …

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా

– చేయాలనుకున్న పనులు చేయలేక పోతున్నా – టీఆర్‌ఎస్‌లో తనకు గౌరవం లభించటం లేదు – ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇచ్చినా అధికారాలు ఇవ్వలేదు – అవినీతి …

బాల్క సుమన్‌ ప్రతిష్ట దెబ్బతీసేలా దుష్పచ్రారం

కేసులు నమోదు చేశామన్న సిఐ మంచిర్యాల,జూలై6(జ‌నం సాక్షి): పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌పై అసత్య ప్రచారం చేస్తూ ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై కేసు నమోదు చేశామని …

ప్రజావాణి సమస్యలకు ప్రాధాన్యం: కలెక్టర్‌

రాజన్న సిరిసిల్ల,జూలై2(జ‌నం సాక్షి):ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. మొత్తంగా …

జగన్నాధ్‌ పూర్‌ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి

మంచిర్యాల,జూలై2(జ‌నం సాక్షి): కాగజ్‌నగర్‌ మండలం పెద్ద వాగుపై రూ. 240కోట్లతో నిర్మిస్తున్న జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టును మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే పొనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ …