కామారెడ్డి

సింగరేణి కె ఓ సి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

టేకులపల్లి, ఆగస్టు 14( జనం సాక్షి ): హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సి.ఇ.ఆర్. క్లబ్ టేకులపల్లి కాలనీ లో ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీలను …

కార్యకర్తలకు అండగా ఉంటా.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఫోటో రైటప్: నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే. బెల్లంపల్లి, ఆగస్టు14, (జనంసాక్షి) కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. …

ఇంటూరి శేఖర్ పైన వచ్చిన ఆరోపణలను ముక్త కంఠంతో ఖండించిన మండల సర్పంచులు

కూసుమంచి ఆగస్టు 14 ( జనం సాక్షి ) : గత మూడు రోజులుగా డిసిసిబి డైరెక్టర్ ఇంటూరు శేఖర్ పై వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా …

పలు కుటుంబాల పరామర్శ

ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ కడెం ఆగస్టు14(జనం సాక్షి )  మండలంలోని  లింగాపూర్ గ్రామంలో ఇటీవల పలు కారణాలవల్ల మృతి చెందిన ప్రముఖ స్కూల్ ప్రిన్సిపల్ …

కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు వాలీబాల్ కిట్ అందజేసిన

సర్పంచ్ స్వామి గౌడ్. కొమురవెల్లి  జనం సాక్షి : మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు ఆదివారం వాలీబాల్ కిట్ ని అందజేశారు రాసులాబాద్  సర్పంచ్ స్వామి …

అగ్నిపథ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

– విద్యా,వైద్యాన్ని మరిచిన ప్రభుత్వాలు – నాటు వేసి ఆశీస్సులు పొంది – నియోజకవర్గ నేత నెహ్రూ నయక్ డోర్నకల్ ఆగస్టు 13 జనం సాక్షి కేంద్రం …

జగదేవ్ పూర్ మండలంలో ఫ్రీడంరన్ కార్యక్రమాలు

మండల కేంద్రంలో  వంద మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన జగదేవ్ పూర్, ఆగస్టు 13 జనంసాక్షి : స్వతంత్ర భారత్ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం జగదేవ్ …

వ్యవసాయ రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి

 టీపీసీసీ సెక్రెటరీ భూక్యమంగీలాల్ నాయక్ డిమాండ్ టేకులపల్లి ,ఆగస్టు 13( జనం సాక్షి) : వ్యవసాయ రైతులకు ఎస్బిఐ బ్యాంకు ద్వారా బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని …

మూఢనమ్మకాలు నమ్మకండి – సీ.ఐ సతీష్.

కూసుమంచి ఆగస్టు 13 ( జనం సాక్షి ) : మూఢనమ్మకాలు నమ్మి జీవితాలను పాడు చేసుకోవద్దని బాణామతి, చేతబడి, కేవలం అబూత కల్పనలు ఇలాంటివి నమ్మి …

బాలవికాస సహకారంతో వాటర్ ప్లాంట్ ప్రారంభం.

దౌల్తాబాద్, ఆగస్టు 13, జనం సాక్షి. మండల పరిధిలో దీపాయంపల్లి గ్రామంలో బాలవికాస ఏటీడబ్లు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది.కాకర్ల శేషరత్నం గారి జ్ఞాపకార్థంగా బాలవికాస స్వచ్చంద …