కామారెడ్డి

కెవిపిఎస్ జెండా ఆవిష్కరించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి నర్సింహా.

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 11  కోడేరు మండల కేంద్రంలో బస్టాండ్ దగ్గర కులరహిత సమాజం కోసం దళితుల ఆత్మగౌరవం కోసం పౌర హక్కులను కాపాడడం కోసం …

పశువులకు చర్మ వ్యాధి లంపి స్కిన్ టీకాలు

కుబీర్ ( జనం సాక్షి ); నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలో లంపి స్కాన్ వైరస్ కలకాలం రేపు తుంది. అప్రమత్తమైన అధికారులు వ్యాధి నివారణ …

రైతు బీమా నామిని పత్రాల సేకరణ

 కుబీర్( జనం సాక్షి ) కుబీర్ మండలంలోని పార్డి (బి) గ్రామంలో చిట్యాల యదాబాయి మహిళా రైతు ఇటీవల అనారోగ్యంతో మరణించారు.నామిని చిట్యాల పోషెట్టీ రైతు జీవిత …

పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు బిజినేపల్లి. జనం సాక్షి .అక్టోబర్.11. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ రంగంలో పనిచేస్తున్న …

ధర్మపురి పట్టణ ప్రజలకు శుభ వార్త.

  ధర్మపురి (జనం సాక్షి న్యూస్ )ఉచిత మెగా వైద్య శిభిరం కరీంనగర్ కు చెందిన ప్రముఖ మెడికవర్ (కార్పొరేట్)హాస్పిటల్ సహకారంతో 11వ వార్డ్ కౌన్సిలర్ జక్కు.పద్మ …

*గోవుల అక్రమంగా రవాణా*

దేవరుప్పుల, అక్టోబర్ 11 (జనం సాక్షి):దేవరుప్పుల మండలం,గొల్లపల్లి బ్రిడ్జి దగ్గర అక్రమంగా తరలిస్తున్న ఆవులను శ్రీ రామలింగేశ్వర గోశాల సభ్యులు గమనించి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా …

తాత్కాలిక సర్పంచ్ గా చల్ల రమేష్ బాధ్యతలు స్వీకరణ

మహాదేవపూర్. అక్టోబర్11 ( జనంసాక్షి ) మహదేవపూర్ మండలంలోని సురారం గ్రాంపంచాయితీ తాత్కాలిక సర్పంచ్ గా చల్ల రమేష్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా …

మునుగోడు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న తెరాస సీనియర్ నాయకులు

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 11  గాంధారి మండలం నుండి మునుగోడు బై ఎలక్షన్ కు వచ్చే నెలలో మూడో తారీఖున జరగబోయే ఎన్నికకు  జాజాల సురేందర్కు ఇంచార్జ్ …

బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు బత్తిని సుధాకర్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గం సమావేశం …

బంగారు తెలంగాణ అంటే ఇదేనా?

కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షులు గజానంద్ పటేల్ జుక్కల్,అక్టోబర్11,(జనం సాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని ఆర్టిసి బస్టాండ్లు అధ్వాన్నంగా మారాయని బంగారు తెలంగాణా …