కామారెడ్డి

పిడుగుపాటుకు యువతి మృతి

కామారెడ్డి,జూలై18(జనంసాక్షి): బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌ గ్రామంలో పిడుగుపడి యువతి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మ్యాడ శ్రీనివాస్‌ ఆదివారం మధ్యాహ్నం తన కూతుళ్లు శివాని(21), …

రామాలయ గుడికి విరాళం

గాంధారి జనంసాక్షి  కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని రామ్లక్ష్మణ్ పల్లి గ్రామంలో కొత్తగా నిర్మించబోయే రామాలయ గుడికి అదే గ్రామానికి చెందిన చిన్నోళ్ళు గంగయ్య చిన్నోళ్ళు …

గ్రామ దేవతకు ఘనంగా పూజలు

జులై    . ( జనంసాక్షి.)  ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు పూజలు చేయాలనేది హిందు సాంప్రదాయం లో ఆనవాయితీగా వస్తుంది ప్రతి  సంవత్సరం ఆషాడ మాసంలో …

అందరి సహకారంతో రెడ్ క్రాస్ బలోపేతం

జిల్లా వైస్ చైర్మన్  దోమకొండ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ చేతుల …

* వరద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

*కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి. చిట్యాల17(జనంసాక్షి)ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు, రైతులు నష్టపోయారని  ఇండ్లు కూలిన వరద బాధితులకు …

పిడుగు పాటు తో ఒకరి మృతి..

.   . ప్రాణాలతో బయటపడ్డ తండ్రి మరో కూతురు… బాన్సువాడ, జనంసాక్షి (జూలై 17): బాన్సువాడ మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన మ్యాడ శివాని (21) ఆదివారం వ్యవసాయ పొలం …

మైతాప్ షావాలి సందల్.

  ఎల్లారెడ్డి .16  జులై  (జనంసాక్షి)  ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో  శనివారం  మైతాప్ షా వాలి  దర్గా నుండి  ముస్లిం సోదరులు  సాయంత్రం సందల్ ఎత్తుకొని ర్యాలీ …

విధి నిర్వహణలో అసువులు బాసిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి –

ఎల్లారెడ్డి పాత్రికేయులు ఎల్లారెడ్డి పాత్రికేయులు జూలై 16   (జనం సాక్షి ) వార్త సేకరణ లో భాగంగా దురదృష్టవశాత్తు అసువులు బాసిన జగిత్యాల జిల్లా ఎన్టీవీ రిపోర్టర్ …

హన్మాజీపేట్ కు ఉదయం సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించాలి

సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు బాన్సువాడ, జనంసాక్షి (జూలై 16): హన్మాజీపేట్ గ్రామానికి ఉదయం సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించాలని ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి  సమావేశంలో ప్రస్తావించారు. …

కూలిన ఇళ్ల ను పరిశీలించిన యంపీపీ మాధవి గౌడ్

ఎల్లారెడ్డి  16  జులై   (జనంసాక్షి)  ఎల్లారెడ్డి మండలంలోని  రుద్రారం గ్రామంలో ఇటీవల కురిసిన బారి వర్షాలకు  ఇల్లు కూలిన  బాధితులను  శనివారం  ఉదయం   ఎల్లారెడ్డి యంపీపీ మాధవి …