Main

సమస్యలకు నిలయంగా…. “పీఎంహెచ్-బి” గిరిజన హాస్టల్…

త్రాగునీరు లేక ఇక్కట్లు… వార్డెన్ ఉన్నట్లా!??? లేనట్లా!??… ఏటీడీఓ పర్యవేక్షణ లోపం?… మరుగుదొడ్లు లేక బహిరంగ స్నానాలు… కనీస సౌకర్యాలు కల్పించాలంటూ విద్యార్థులు వేడుకోలు…. జిల్లా గిరిజన …

ఖమ్మం జిల్లాలో విజయవంతమైన భారత్ బంద్

ఆగస్టు 21 ( జనం సాక్షి) అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాలు మొత్తం సుప్రీంకోర్టు తీర్పును పునర్ …

రఘునాథపాలెం నూతనంగాసీఐగా ఉస్మాన్ఘరీఫ్, ఎస్ఐ,ఎండి మౌలానా, నియమితులయ్యారు

రఘునాథపాలెం జూలై 23(జనం సాక్షి)మండలంసీఐ(ఎస్ హెచ్ ఓ)గా ఎండి.ఉస్మాన్ఘరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో బాధ్యతలు స్పెషల్ బ్రాంచిలో పని స్వీకరిస్తున్న సీఐ చేస్తున్న ఉస్మాన్ఘరీఫ్ …

మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చింత సతీష్ కుమార్ కు న్యాయం చేయాలని డిమాండ్

రఘునాథ పాలెం జూలై 22 ( జనం సాక్షి) ఖమ్మం జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటేరియన్ జిల్లా నాయకులు గుంతెటి వీరభద్రం మాట్లాడుతూ ఖమ్మం అర్బన్ …

ఖమ్మం అభ్యర్థి రామసహాయం ఘన విజయం

నామా నాగేశ్వర్‌ రావుపై 3,70,921 ఓట్ల మెజారిటీతో గెలుపు ఖమ్మం,జూన్‌4(జనంసాక్షి) : ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురామ్‌ …

వినాయక మండపాలకు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలి:విద్యుత్ శాఖ ఏఈ సురేష్

కొత్తగూడ సెప్టెంబర్ 17 జనంసాక్షి:వినాయక మండపం వద్ద కనెక్షన్ కు తప్పనిసరిగా విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని విద్యుత్ శాఖ ఏఈ సురేష్ అన్నారు.కొత్తగూడ,గంగారం మండల ప్రజలకు …

వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలి

* వినాయక విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలి టేకులపల్లి,సెప్టెంబర్ 17(జనంసాక్షి): టేకులపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల వినాయక చవితి సందర్భంగా మండపాల నిర్వాహకులు పోలీసుల …

హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతం.హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతం.

కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన- బట్టా విజయ్ గాంధీ బూర్గుంపహాడ్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) భావి భారత ప్రధాని అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ …

బాధ్యతలు చేపట్టిన టేకులపల్లి ఎస్సై రమణారెడ్డికి అభినందనలు

టేకులపల్లి, ఫిబ్రవరి 14( జనం సాక్షి ): నూతనంగా టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జి. రమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సన్మానించి అభినందనలు …

గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం

టేకులపల్లి, ఫిబ్రవరి 3 (జనం సాక్షి ): ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయుల ఖాళీలలో గిరిజన అభ్యర్థులతో మాత్రమే నియామకాలు, పదోన్నతులు చేపట్టాలని,పదోన్నతులలో అడిక్వసి నిబంధనను తొలగించాలని,బదిలీలను వేరువేరు …