Main

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సతీష్ నియామకం

నిజామాబాద్ మే 27: జనం సాక్షి బోధన్ పట్టణ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వై సతీష్ కుమార్ …

చిన్నారులకు నరకయాతన

* పానీపూరి తిని 15 మంది చిన్నారులకు అస్వస్థత * ఘటనపై అయిజ పోలీసులు విచారణ రాజోలి/అయిజ, మే 26 (జనంసాక్షి): సరదాగా పానీపూరి తిన్న చిన్నారులకు …

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులతో ట్రాఫిక్ తిప్పలు

  ఉప్పల్, మే 26 (జనం సాక్షి): ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న …

పూడూరు మండలం చన్ గోముల్ గ్రామంలో రోగులపై డాక్టర్ల నిర్లక్ష్యం

సమయపాలన లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టించుకోని ప్రభుత్వం, రోగులపై నిర్లక్ష్యం చేస్తున్న డాక్టర్లు. పూడూర్ 26 జనం సాక్షి: పూడూర్ మండలంలోని చన్ గోముల్ గ్రామంలో …

పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వీడాలి

బెక్కెం జనార్దన్ అధ్యక్షులు ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల సాధన జేఏసీ పిఆర్ఎల్ఐ ను ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలి-కృష్ణా నది ఎగువనబ్యారేజీ నిర్మాణం చేపట్టాలి .   …

మహబూబ్ నగర్ లో ఏటీఎం మిషన్ చోరీ

ఎస్‌బీఐ ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలుఎంతకు తెగించారు ఏకంగా ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు మహబూబ్ నగర్ బ్యూరో మే 26(జనం సాక్షి ):మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ …

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ఉర్కొండ మే 26, ( జనం సాక్షి ) ; ఊర్కోండ మండల పరిధిలో జిన్నింగ్ మిల్ సమీపంలో జడ్చర్ల – కోదాడ రహదారిపై ఉదయం గుర్తుతెలియని …

మే 31న కావేరమ్మపేటలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవం

జడ్చర్ల, మే 25 (జనంసాక్షి): జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మపేటలో వెలసిన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 31వ తేదీ (ఆదివారం) శ్రీవల్లి దేవసేన …

చీలపల్లి వరుస చోరీల కేసులను ఛేదించిన పోలీసులు

కోటి ముప్పై ఐదు లక్షల విలువైన బంగారం, వెండి వస్తువుల రికవరీ విశేషంగా కృషి చేసిన పోలీసు బృందాలకు రివార్డులు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు   …

జడ్చర్లలో గాలివాన బీభత్సం

మారిన వాతావరణం, తీవ్ర నష్టం జడ్చర్ల, మే 24 (జనంసాక్షి):  ఆదివారం సాయంత్రం జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం సుమారు 5 గంటల …