ఖమ్మం

కొత్త ఓటర్లలో చైతన్యం కోసం యత్నం

టీఆర్‌ఎస్‌ సమావేశాల్లో ప్రధానంగా దీనిపై దృష్టి భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ శ్రేణులు కొత్త ఓటర్ల నమోదులో ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. పూర్తి ఏజెన్సీ …

కోల్డ్‌ స్టోరేజీలు పెరిగితే నే సమస్యకు పరిష్కారం 

ఖమ్మంపై ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకోవాలి ఖమ్మం,మార్చి5(జ‌నంసాక్షి):  మిరప అధికంగా వచ్చే మార్కెట్‌ ఖమ్మం కావడంతో ఇక్కడికే మిర్చి రైతులు తమ పంటను తీసుకుని వస్తున్నారు. అయితే …

ఈ-నామ్‌కు మోకాలడ్డు

దగాపడుతున్న మిర్చి రైతులు ఖమ్మం,మార్చి4(జ‌నంసాక్షి): మూడేళ్లుగా మార్కెటింగ్‌ శాఖ అధికారులు మిర్చి కొనుగోళ్లలో ఈ-నామ్‌ అమలుకు ప్రయత్నాలు చేస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. అయితే జిల్లాలో ఈ …

ఉభయ జిల్లాల్లో జోరుగా డబుల్‌ ఇళ్లు

పూర్తి కావస్తున్న నిర్మాణాలు ఖమ్మం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): పేదలకు అందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న సీఎం కెసిఆర్‌ ఆకాంక్ష మేరకు  డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలుజోరుగా సాగుతున్నాయి.  ఈ క్రమంలో …

కోతు బెడద నివారణకు పళ్ల మొక్కల పెంపకం

అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెంపకం అడవుల విస్తీరణం కోసం 30 లక్షల టేకు మొక్కల ఎంపిక భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  కోతుల బెడద నివారించేందుకు అటవీ ప్రాంతాల్లో పండ్ల …

వైద్య వాహనాలకు రిపేర్ల సమస్య

గిరి ప్రాంతాల రోగులకు కష్టకాలం భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి):  గ్రావిూణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు, గర్భిణులు వైద్యం కోసం వ్యయప్రయాసలు పడుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోక …

విద్యార్థినిపై పాస్టర్‌ లైంగింక వేధింపులు

దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  జిల్లాలో ఓ విద్యార్థనిపై పాస్టర్‌ దారుణంగా ప్రవర్తించాడు. విద్యార్థి అని కూడా చూడకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  దమ్మపేట …

రైల్వే క్రాసింగ్‌లు, రోడ్ల మలుపులు

మిషన్‌ భగీరథకు ప్రధాన అడ్డంకులు చురుకుగా సాగుతున్నా తప్పని తిప్పలు ఖమ్మం,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): ఇంటింటికి తాగునీరు అందించేందుకు చేపట్టిన  మిషన్‌ భగీరథ పనుల్లో జాప్యం జరుగుతోంది. సకాలంలో పనులు …

విద్యాభివృద్ది లక్ష్యంగా ప్రైవేట్‌ సంస్థలు పనిచేయాలి

ఖమ్మం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): సహృదయంతో విద్యార్థులకు మంచి చేయాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలలపై ఉందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యాభివృద్ధికి కృషి …

గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే సర్వేను అడ్డుకున్న రైతులు

ఖమ్మం,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో మండల తహశీల్దార్‌ను గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే బాధిత రైతులు అడ్డుకున్నారు. తమ భూములు జాతీయ రహదారికి ఇచ్చేది …