ఖమ్మం

ముమ్మరంగా జాతర పనులు

భద్రాధ్రి కొత్తగూడెం, ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): అశ్వారావుపేట మండలంలోని కొత్తమామిళ్లవారిగూడెంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఐదు రోజులపాటు మహాజాతర జరుగుతుంది. జాతరకు …

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు మహిళల మృతి ఖమ్మం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశ్రీ సర్కిల్‌ దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి …

అక్రమంగా తరలిస్తున్నరేషన్‌ బియ్యం పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి129ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలో అక్రమ బియ్యం తరలింపుపై కన్నేసని పోలీసులు వాటిని స్వాధృనం చేసుకున్నారు.  జూలూరుపాడు మండలం గుళ్ళరేవు గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న …

త్వరలోనే అందుబాటులోకి ఇళ్లు

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): పేదలకు రెండు పడక గదుల సొంతిటి కల నెరవేర్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఎంతో వ్యయప్రయాసల కోర్చి విజయవంతంగా నిర్మిస్తున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే …

నగరంలో జాబ్‌మేళా ప్రారంభం

ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్‌ మేళాను కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు ప్రారంభించారు. …

ఉపరితల గనిలో రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తి

కార్మికులను అభినందించిన జిఎం ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సింగరేణి జేకే ఉపరితల గని కార్మికుల కృషితోనే రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఏం కందుకూరి లక్ష్మీనారాయణ అన్నారు. బొగ్గు …

అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): ఖమ్మం నగరంలో రూ. 100 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌, మేయర్‌ డా. పాపాలాల్‌ సోమవారం పరిశీలించారు. డంసలాపురం పైవంతెన, ముస్తఫానగర్‌ …

వ్యవసాయరంగంపై తీవ్ర నిర్లక్ష్యం

13న ఆందోళనలతో నిరసన ఖమ్మం,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగంపై కేంద్రంనిర్లక్ష్యం, రైతు వ్యతిరేక బ్జడెట్‌ను నిరసిస్తూ ఈనెల 13న దేశవ్యాప్తంగా ఆందోళనలను నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి కూనంనేని …

అడవులకు రక్షణగా పోడు రైతులు నిలవాలి

ఉద్యాన పంటలతో లాభాలు గడించాలి: కోరం ఖమ్మం,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):  ఇక నుంచి ఏజెన్సీ రైతులెవరూ అడవిని నరకొద్దని, సంరక్షణకు తమవంతు సహకారం అందించాలని మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య  …

ఎసిబి వలలో విఆర్వో

ఖమ్మం,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): మరో లంచగొండి అధికారి ఎసిబికి చిక్కాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కలకోడ గ్రామ వీఆర్వో శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కారు. పట్టా పాసుపుస్తకం కోసం రూ. ఐదు …