ఖమ్మం

ఖమ్మం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి11(జ‌నంసాక్షి): ఇటీఅవల అసెంబ్లీ ఎన్నికలను మించి ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల ఉత్సాహం నెలకొందని  మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. కెసిఆర్‌ విధానాలు నచ్చి ఇతర …

జిల్లాలో టిఆర్‌ఎస్‌కు అనుకోని మద్దతు

ఎమ్మెల్యేల చేరికతో మరింతగా పెరిగిన బలం కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ ఖమ్మం,మార్చి11(జ‌నంసాక్షి):  జిల్లా రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతన్న …

ఇంటర్‌నెట్‌లోనూ శ్రీరామనవమి టిక్కెట్లు

భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు భారీగా ఏర్పాట్లు చస్తున్న అధికారులు భద్రాచలం,మార్చి8(జ‌నంసాక్షి): శ్రీరామనవమి సెక్టార్‌ టిక్కెట్లను కౌంటర్ల ద్వారా మాత్రమే విక్రయించడం ద్వారా చాలా మిగిలిపోతున్నాయని దీన్ని …

అడవుల్లోకి వెళితే కఠినచర్యలు

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి):  అడవులను నరికినా, అడవుల్లోకి ప్రవేశించిన కఠినచర్యలు తప్పవని జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎఫ్‌డీవో వి.మంజుల హెచ్చరించారు. అడవి దగ్ధం కాకుండా తమ శాఖ ఆధ్వర్యంలో …

ఆదివాసుల పేరుతో ద్రోహం చేయడం దారుణం

రేగా తీరుపై మండిపడ్డ స్థానిక నేతలు భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి):  రాజకీయంగా ఎదిగి ఆదివాసుల అండతో ఎమ్మెల్యేగా ఎన్నికైన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివాసులకే తీరని ద్రోహం …

కేటీఆర్‌ రాకతో మారనున్న సీన్‌ 

పార్టీ బలోపేతం లక్ష్యంగా కార్యాచరణ రెండు ఎంపీ సీట్లు గెలవడం కోసం దిశానిర్దేశం ఖమ్మం,మార్చి5(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల విజయమే స్ఫూర్తిగా తీసుకొని అన్ని పార్లమెంట్‌ స్థానాలను కైవసం …

కొత్త ఓటర్లలో చైతన్యం కోసం యత్నం

టీఆర్‌ఎస్‌ సమావేశాల్లో ప్రధానంగా దీనిపై దృష్టి భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ శ్రేణులు కొత్త ఓటర్ల నమోదులో ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. పూర్తి ఏజెన్సీ …

కోల్డ్‌ స్టోరేజీలు పెరిగితే నే సమస్యకు పరిష్కారం 

ఖమ్మంపై ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకోవాలి ఖమ్మం,మార్చి5(జ‌నంసాక్షి):  మిరప అధికంగా వచ్చే మార్కెట్‌ ఖమ్మం కావడంతో ఇక్కడికే మిర్చి రైతులు తమ పంటను తీసుకుని వస్తున్నారు. అయితే …

ఈ-నామ్‌కు మోకాలడ్డు

దగాపడుతున్న మిర్చి రైతులు ఖమ్మం,మార్చి4(జ‌నంసాక్షి): మూడేళ్లుగా మార్కెటింగ్‌ శాఖ అధికారులు మిర్చి కొనుగోళ్లలో ఈ-నామ్‌ అమలుకు ప్రయత్నాలు చేస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. అయితే జిల్లాలో ఈ …

ఉభయ జిల్లాల్లో జోరుగా డబుల్‌ ఇళ్లు

పూర్తి కావస్తున్న నిర్మాణాలు ఖమ్మం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): పేదలకు అందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న సీఎం కెసిఆర్‌ ఆకాంక్ష మేరకు  డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలుజోరుగా సాగుతున్నాయి.  ఈ క్రమంలో …