ఖమ్మం

భద్రాచలంలో కన్నుల పండువగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం

భద్రాచలం: ముత్యాల ముగ్గుతో.. రంగు రంగుల పూలతో అలంకరించిన పెళ్లి మండపం సిద్ధమైంది. నుదిటిన సిరికల్యాణపు బొట్టు, మణిబాసికం, బుగ్గనచుక్కా, పాదాలకు పారాణితో పెళ్లి కుమారుడిగా రామయ్య తండ్రి.. …

ప్రచారంలో కోలాహలం

ఇంటింటికీ తిరుగుతూ ఉమ్మడిగా ప్రచారం ఖమ్మం,మార్చి29(జ‌నంసాక్షి): ఖమ్మం,మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎక్కడ చూసినా గులాబీ కోలాహలం కనబడుతుంది. గడిచిన కొన్ని రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్‌ …

ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం 

కొత్తగూడెం,మార్చి29(జ‌నంసాక్షి):  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం అశ్వారావుపేటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్‌ కూడలిలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు …

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

రాహుల్‌ ప్రధాని కావడం ఖాయం అన్న రేణుక ఖమ్మం,మార్చి29(జ‌నంసాక్షి): ఈ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌ విజయం సాధించి రాహుల్‌ ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని  ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి …

జీడిమామిడి తోటలపై హక్కులు ఇవ్వాలి

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి29(జ‌నంసాక్షి): అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు చెందిన పలువురు గిరిజనులు అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్ద ఉన్న ప్రభుత్వ జీడిమామిడి తోటను వీఎస్‌ఎస్‌ సభ్యులకు తిరిగి అప్పగించాలని …

పొంగులేటి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు

– ఆయనతో నేను స్వయంగా మాట్లాడా – బుధవారం నుంచి ప్రచారంలో పాల్గొంటారు – ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్‌ పాలనసాగుతుంది – కేసీఆర్‌ పాలన నచ్చే …

పశువులపైకి దూసుకెళ్లిన లారీ: పలు పశువులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి26(జ‌నంసాక్షి):  జిల్లాలోని ములకలపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ.. రోడ్డుపై వెళ్తున్న పశువులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలు పశువులు మృతి చెందాయి. …

తెలంగాణ అభివృద్దికి పోరాడుతా

కెసిఆర్‌ సారథ్యంలో రాజకీయాల్లో మార్పులు: నామా ఖమ్మం,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ, …

నామాను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: కొండబాల

ఖమ్మం,మార్చి26(జ‌నంసాక్షి): ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకి సుమారు రెండు లక్షల మెజార్టీతో గెలుపు తథ్యమని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ …

ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

నామినేషన్ల ఘట్టంతో తొలిదశ పూర్తి పక్కాగా భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,మార్చి26(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికలను పకడ్బందీ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల …