ఖమ్మం

మిర్చి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు

భారీగా నిల్వలు రావడంతో అధికారుల అప్రమత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మార్కెట్‌ సిబ్బంది ఖమ్మం,మార్చి19(జ‌నంసాక్షి):  ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. వచ్చిన …

పదోతరగతి పరీక్షలకు వేళాయె

ఖమ్మం,మార్చి13(జ‌నంసాక్షి): ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. సంబంధిత సబ్జెక్టు పరీక్ష రోజు ఆ విషయాన్ని …

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఖమ్మం,మార్చి12 జ‌నంసాక్షి): ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.  జిల్లా వ్యాప్తంగా అవసరమైన పరీక్ష కేంద్రాలను …

ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్దం

ఖమ్మం,మార్చి11(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికల నగరా మోగడంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎన్‌ఇనకల నిర్వహణ కోసం  సిద్ధమవుతోంది. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఈవీఎంల సరఫరా, ఓటర్ల …

ఖమ్మం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి11(జ‌నంసాక్షి): ఇటీఅవల అసెంబ్లీ ఎన్నికలను మించి ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల ఉత్సాహం నెలకొందని  మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. కెసిఆర్‌ విధానాలు నచ్చి ఇతర …

జిల్లాలో టిఆర్‌ఎస్‌కు అనుకోని మద్దతు

ఎమ్మెల్యేల చేరికతో మరింతగా పెరిగిన బలం కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్‌ ఖమ్మం,మార్చి11(జ‌నంసాక్షి):  జిల్లా రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతన్న …

ఇంటర్‌నెట్‌లోనూ శ్రీరామనవమి టిక్కెట్లు

భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు భారీగా ఏర్పాట్లు చస్తున్న అధికారులు భద్రాచలం,మార్చి8(జ‌నంసాక్షి): శ్రీరామనవమి సెక్టార్‌ టిక్కెట్లను కౌంటర్ల ద్వారా మాత్రమే విక్రయించడం ద్వారా చాలా మిగిలిపోతున్నాయని దీన్ని …

అడవుల్లోకి వెళితే కఠినచర్యలు

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి):  అడవులను నరికినా, అడవుల్లోకి ప్రవేశించిన కఠినచర్యలు తప్పవని జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎఫ్‌డీవో వి.మంజుల హెచ్చరించారు. అడవి దగ్ధం కాకుండా తమ శాఖ ఆధ్వర్యంలో …

ఆదివాసుల పేరుతో ద్రోహం చేయడం దారుణం

రేగా తీరుపై మండిపడ్డ స్థానిక నేతలు భద్రాద్రి కొత్తగూడెం,మార్చి5(జ‌నంసాక్షి):  రాజకీయంగా ఎదిగి ఆదివాసుల అండతో ఎమ్మెల్యేగా ఎన్నికైన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివాసులకే తీరని ద్రోహం …

కేటీఆర్‌ రాకతో మారనున్న సీన్‌ 

పార్టీ బలోపేతం లక్ష్యంగా కార్యాచరణ రెండు ఎంపీ సీట్లు గెలవడం కోసం దిశానిర్దేశం ఖమ్మం,మార్చి5(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల విజయమే స్ఫూర్తిగా తీసుకొని అన్ని పార్లమెంట్‌ స్థానాలను కైవసం …