ఖమ్మం

కోతు బెడద నివారణకు పళ్ల మొక్కల పెంపకం

అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెంపకం అడవుల విస్తీరణం కోసం 30 లక్షల టేకు మొక్కల ఎంపిక భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  కోతుల బెడద నివారించేందుకు అటవీ ప్రాంతాల్లో పండ్ల …

వైద్య వాహనాలకు రిపేర్ల సమస్య

గిరి ప్రాంతాల రోగులకు కష్టకాలం భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి):  గ్రావిూణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు, గర్భిణులు వైద్యం కోసం వ్యయప్రయాసలు పడుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోక …

విద్యార్థినిపై పాస్టర్‌ లైంగింక వేధింపులు

దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  జిల్లాలో ఓ విద్యార్థనిపై పాస్టర్‌ దారుణంగా ప్రవర్తించాడు. విద్యార్థి అని కూడా చూడకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  దమ్మపేట …

రైల్వే క్రాసింగ్‌లు, రోడ్ల మలుపులు

మిషన్‌ భగీరథకు ప్రధాన అడ్డంకులు చురుకుగా సాగుతున్నా తప్పని తిప్పలు ఖమ్మం,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): ఇంటింటికి తాగునీరు అందించేందుకు చేపట్టిన  మిషన్‌ భగీరథ పనుల్లో జాప్యం జరుగుతోంది. సకాలంలో పనులు …

విద్యాభివృద్ది లక్ష్యంగా ప్రైవేట్‌ సంస్థలు పనిచేయాలి

ఖమ్మం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): సహృదయంతో విద్యార్థులకు మంచి చేయాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలలపై ఉందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు విద్యాభివృద్ధికి కృషి …

గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే సర్వేను అడ్డుకున్న రైతులు

ఖమ్మం,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో మండల తహశీల్దార్‌ను గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే బాధిత రైతులు అడ్డుకున్నారు. తమ భూములు జాతీయ రహదారికి ఇచ్చేది …

ముమ్మరంగా జాతర పనులు

భద్రాధ్రి కొత్తగూడెం, ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): అశ్వారావుపేట మండలంలోని కొత్తమామిళ్లవారిగూడెంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆలయ వార్షికోత్సవం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఐదు రోజులపాటు మహాజాతర జరుగుతుంది. జాతరకు …

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇద్దరు మహిళల మృతి ఖమ్మం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశ్రీ సర్కిల్‌ దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి …

అక్రమంగా తరలిస్తున్నరేషన్‌ బియ్యం పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి129ఆర్‌ఎన్‌ఎ): జిల్లాలో అక్రమ బియ్యం తరలింపుపై కన్నేసని పోలీసులు వాటిని స్వాధృనం చేసుకున్నారు.  జూలూరుపాడు మండలం గుళ్ళరేవు గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న …

త్వరలోనే అందుబాటులోకి ఇళ్లు

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): పేదలకు రెండు పడక గదుల సొంతిటి కల నెరవేర్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఎంతో వ్యయప్రయాసల కోర్చి విజయవంతంగా నిర్మిస్తున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే …