ఖమ్మం

మున్సిపాలిటీల్లో ఎల్‌ఇడి వెలుగులు

కొత్తగూడెం,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కొత్తగూడెం ఇక ఎల్‌ఇడి బల్బులతో జిగేల్‌మననుంది. ఈ మేరకు పట్టణంలో ఈ బల్బుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కరెంట్‌ ఆదా కాగలదని, మున్సిపాలిటీకి …

లక్ష్యం మేరకు మిషన్‌ భగీరథ పనులు :ఎమ్మెల్యే జలగం

కొత్తగూడెం,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పనులను నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసి ఇంటింటింకీ మంచినీరు అందిస్తామని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. సిఎం కెసిఆర్‌ …

ప్రజాస్వామ్య హక్కులకు భంగం: న్యూడెమోక్రసీ

ఖమ్మం,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకురాలు విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా అరెస్ట్‌లు …

వర్షాలతో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ఓపెన్‌ కాస్టుల్లో తీవ్ర ఆటంకం భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి సంస్థ ఓపెన్‌ కాస్టుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదిలాబాద్‌,రామగుండం, కొత్తగూడెం,మణుగూరుల్లో ఉత్పత్తి …

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి

పరిస్థితిని అంచనావేస్తున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక భద్రాచలం,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద …

భద్రాద్రిలో బంగారు తులసీ అర్చన

భద్రాచలం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): భద్రాచలం రామాలయంలో శనివారం రోజువారీ పూజలతో పాటు వారానికి ఒకసారి నిర్వహించే బంగారు తులసి అర్చన ఘనంగా జరిగింది. బంగారంతో తయారు చేసిన తులసి …

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దంచికొట్టిన వరుణుడు

– జిల్లాలో అత్యధికంగా 1766.08 మి.విూ వర్షపాతం నమోదు – కిన్నెరసానికి పోటెత్తిన భారీ వరద – 9గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల …

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దంచికొట్టిన వరుణుడు

– జిల్లాలో అత్యధికంగా 1766.08 మి.విూ వర్షపాతం నమోదు – కిన్నెరసానికి పోటెత్తిన భారీ వరద – 9గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల …

వంతెనపై నుంచి బస్సు బోల్తా

పలువురు ప్రయాణికులకు గాయాలు భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డి పాలెం బ్రిడ్జిపై నుంచి ఆర్టీసీ …

భద్రాద్రి ఈవోగా బాధ్యతలు చేపట్టిన పమేల సత్పతి

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): భద్రాచలం రామాలయం ఈవోగా పమేల సత్పతి బుధవారం బాధ్యతలను తీసుకున్నారు. ఆమె ఐఏఎస్‌ అధికారి ¬దాలో ఇప్పటికే భద్రాచలం ఐటీడీఏ పీవోగా వ్యవహరిస్తున్నారు. …