ఖమ్మం

పునరావాస పరిహారం వెంటనే చెల్లించాలి

భద్రాచలం,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహారం వెంటనేవిడుదల చేయాలని సిపిఎం నాయకుడు, భద్రాచలం ఎమ్మెల్సే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. భూములకు పరిహారం ఇచ్చి …

కొత్తపంచాయితీలకు నవ్యశోభ

నేటినుంచే అమల్లోకి పంచాయితీ కార్యాలయాలు భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): సర్పంచలకు కాలం చెల్లింది. ఇక వారి ఏలుబడి పూర్తయ్యింది. ఐదేళ్లుగా వారు చేపట్టిన పాలన బుదవారంతో ముగియడంతో గురువారం …

పోలీసుల ముమ్మర తనిఖీలు

ఖమ్మం,జూలై31(జ‌నం సాక్షి): మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఇందులో భాగంగా వాజేడు, పేరూరు పోలీసులు మండలంలోని పలు ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. …

కొత్త పంచాయితీల ఏర్పాటులో అధికారులు బిజీ

ఖమ్మం,జూలై31(జ‌నం సాక్షి): ఆగస్టు 2వతేదీ నుంచి నూతన పంచాయతీలుగా ఏర్పడిన గ్రామాల్లో పండుగ వాతావరణంలో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాల్లో …

సంక్షేమంలో కెసిఆర్‌ ముందున్నారు

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొత్తగూడెం,జూలై31(జ‌నం సాక్షి): ప్రజలు జీవితాల్లో మార్పులు తెచ్చేలా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. …

మత్స్య పరిశ్రమ అభివృద్దికి 32కోట్లు

ఖమ్మం,జూలై31(జ‌నం సాక్షి): సమగ్ర మత్య్సాభివృద్ధి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.32 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ పట్ల జిల్లాలో చేపల, రొయ్యల …

మూడెకరాల హావిూని విస్మరించారు

ఖమ్మం,జూలై30(జ‌నం సాక్షి): దళితులకు మూడెరెకాల భూమి పంపిణీ చేస్తానన్న ముఖ్యమంత్రి మాటతప్పారని సీపీఎం నాయకులు విమర్శించారు. దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం దెబ్బ తీస్తోందని భాద్రాచలం …

వ్యక్తిగత మరుగుదొడ్లకు ప్రాధాన్యం

పారిశుద్ద్యం విషయంలో ప్రజలు చైతన్యం కావాలి భద్రాద్రికొత్తగూడెం,జూలై30(జ‌నం సాక్షి): బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంత్‌ కోరారు. గ్రామాల్లో …

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ఘనత కెసిఆర్‌దే

విపక్షాలు విమర్శలు మానకుంటే పరాభవం తప్పదు జిల్లాలో నిర్ణీత కాలంలో ప్రాజెక్టుల పూర్తి: మంత్రి తుమ్మల ఖమ్మం,జూలై30(జ‌నం సాక్షి): అత్యంత వెనుకబాటుకు గురైన పాలేరు నియోజకవర్గం పరిధిలోని …

సామూహిక గోరింటాకు పండగ

నేడు మహిళలకు ఉచితంగా అందచేత ఖమ్మం,జూలై28(జ‌నం సాక్షి): నియోగి బ్రాహ్మణమహిళ సంఘం …ధన్వంతరి ఫావుండేషన్‌ల అద్వర్యంలో. అషాడమాసం సంధర్బంగా గోరింటాకు పండుగ నిర్వహిస్తున్నట్లు…సంఘం జిల్లా అధ్యక్షరాలు పరిమి …