ఖమ్మం

పంచాయితీ కార్మికుల భిక్షాటన

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): సమస్యల పరిష్కరం కోసం అశ్వరావు పేట పరిధిలోని పంచాయతీ కార్మికులు గత 17 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా …

హరితహారం బాధ్యత అందరిది

బాధ్యతగా మొక్కలు నాటాలి: జలగం భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): హరితహారంను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కోరారు. కొత్తగూడెం సెంట్రల్‌ పార్కులో బుధవారం …

కంటివెలుగు కోసం కసరత్తు

    అధికారుల ఏర్పాట్లు ఖమ్మం,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి): ఈనెల 15వ తేదీన సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న కంటివెలుగు పథకాన్ని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో …

వారసత్వ ఉద్యోగాల కల్పలో విఫలం

ఖమ్మం,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): సింగరేణిలో వారసత్వం ఉద్యోగాలపై రగడ చెలరేగుతోంది. అధికార, విపక్ష కార్మిక సంఘాల మధ్య మాటల యుద్దంచోటు చేసుకుంటోంది. అధికారక తెబొగకాసం లక్ష్యంగా ఇతర వామపక్ష కార్మిక …

గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలి

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఏజెన్సీ ప్రాంతాలలలో ఏర్పాటు చేస్తున్న మాడల్‌ పాఠశాలల్లోగిరిజన ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు అన్నారు. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించిన పీఆర్సీని …

అభివృద్దికి దూరంగా ఎమ్మెల్యే దత్తత గ్రామం

ఎవరూ పట్టించుకోవడం లేదన్న గ్రామస్థులు కొత్తగూడెం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న దంతేలబోర గ్రామ పంచాయతీని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు దత్తత తీసుకున్నా భలాభం లేకుండా …

పథకాల అమలులో ముందున్న తెలంగాణ

ఖమ్మం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేయనున్న సీతారామ ప్రాజెక్ట్‌కు నిధుల కొరత తీరిపోయిందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ అన్నారు. ఈ నెలాఖరు నాటికి సీఎంను …

జిల్లాకు కోటి నిధులు విడుదల

కొత్త పంచాయితీల అభివృద్దికి కేటాయింపు కొత్తగూడెం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తండాలను పంచాయతీలుగా మార్చడంతో నూతన పంచాయతీలతో పల్లెలు కొత్త రూపు సంతరించుకున్నాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా కొత్త పంచాయితీల …

జిల్లాలో జోరుగా హరితహారం

ఉత్సాహంగా మొక్కలు నాటిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): జిల్లా వ్యాప్తంగా హరితహారం మొక్కల పెంపకం చురకుగా సాగింది. ఎమ్మెల్యేలు,అధికారులు, సింగరేణి అధికారులు మొక్కలు నాటి లక్ష్యశుద్దిని …

మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్దరలో ముందంజ

పినపాకలో వందలాది ఆయకట్టు స్థిరీకరణ: పాయం భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో మిషన్‌కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరించడంలో పినపాక నియోజకవర్గం ముందువరుసలో ఉందని …