ఖమ్మం

సెర్ఫ్‌ ఉద్యోగుల మహాధర్నా

ఖమ్మం,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి):తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నగరంలోని సంక్షేమ భవన ఆవరణలో జిల్లాలోని సెర్ఫ్‌ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఎంతో కాలంగా డ్వాక్రాలో పనిచేస్తున్న …

కొత్త కలెక్టర్‌ అమయ్‌కుమార్‌కు జిల్లాతో అనుబంధం

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): జిల్లా కలెక్టర్‌గా డీ అమయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయనను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు మంగళవారం …

అభివృద్దిలో తనదైన ముద్ర వేసిన రాజీవ్‌గాంధీ హన్మంతు

క్షేత్రస్థాయి అవగాహనతో ముందుకు వెళ్లిన కలెక్టర్‌ అందరినీ కలుపుకుని పోవడం ఆయనకు ప్రత్యేకం భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం కొత్త జిల్లాగా ఏర్పాటైన తరవాత కలెక్టర్‌గా …

అభివృద్దికి చిరునామాగా తెలంగాణ

భారీగా ప్రగతి సభకు తరలాలి చేసిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తాం: ఎంపి భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): సంక్షేమ పథకాల అమలులో మిగతా రాష్ట్రాల కంటే అన్నింటా మనమే …

సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష

ఎన్నికలు ఎప్పుడయినా గెలుపు మాదే భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకులు పార్టీలోకి వస్తున్నారని, పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి …

పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

తీరనున్న గిరిజన గ్రామాల మంచినీటి సమస్య ఖమ్మం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్‌ భగీరథపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు …

చింతూరు వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం

అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్‌ కొత్తగూడెం,ఆగస్టు 21(జ‌నం సాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా …

ముంపు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన

భద్రాచలం,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): తూర్పు గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాలలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య శనివారం పర్యటించారు. విలీన మండలాల్లో ఆయన పర్యటించి పరిస్తితిని తెలుసుకున్నారు. …

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు 

– ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మంచి ఫలితాలు – ప్రజల సహకారంతో నేరాలను అదుపులోకి తేవచ్చు – డీజీపీ మహేందర్‌రెడ్డి – తన స్వగ్రామం కిష్టాపురంలో పర్యటించిన డీజీపీ …

ఉగ్రగోదారి

– గోదావరికి భారీగా వరద నీరు – భద్రాచలం వద్ద 47అడుగులకు చేరిన నీటిమట్ట – మొదటి ప్రమాద హెచ్చరిక జారీ – పోలవరం వద్ద పరవళ్లు …