ఖమ్మం

మృతి చెందిన దంపతుల గుర్తింపు

ఖమ్మం,జూన్‌11(జ‌నం సాక్షి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దంపతులను గుర్తించారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం …

దేశంలో అగ్రగామిగా తెలంగాణ

సిఎం కెసిఆర్‌ తపనంతా అదే అందరూ కలసికట్టుగా చేయూతనివ్వాలి అవినీతికి పేటెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రం …

టూవీలర్‌ను ఢీకొన్న లారీ

ప్రమాద స్థలంలొనే దంపతులు మృతి భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామ సవిూపంలో ఈ …

భద్రాద్రి రాముడి సేవలో మంత్రులు

భద్రాచలం,జూన్‌11(జ‌నం సాక్షి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు …

సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకులు పార్టీలోకి వస్తున్నారని, పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే …

పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

శరవేగంగా పైపుల నిర్మాణ కార్యక్రమాలు ఖమ్మం,జూన్‌11(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టి ప్రతిగ్రామంలో స్వచ్ఛమైన గోదావరి జలాలను సరఫరా చేసేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. …

పంచాయితీ ఎన్నికలకు కసరత్తు పూర్తి

  మూడుదశల్లో ఎన్నికల నిర్వహణ భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ద్వార తండాలను, గూడాలను పంచాయతీలుగా …

పరిసరాల పరిశుభ్రంతోనే వ్యాధుల దూరం

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌9(జనం సాక్షి ): ఏజెన్సీలో వర్షౄకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమలను నియంత్రించేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు తెలిపారు.ప్రధాన్‌ంగా అంటువ్యాధులకు దూరంగా ఉండాలన్నారు. అంటువ్యాధులకు …

సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్‌: రేణుకాచౌదరి

ఖమ్మం,జూన్‌8(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కురుకపోయిందని మాజీ ఎంపి రేణుకా చౌదరి తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా అమలు …

జాతీయ రహదరి నిర్మాణంలో మార్పులు

నిరసనగా అశ్వరావుపేటలో బంద్‌ భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌8(జ‌నం సాక్షి): రహదారి నిర్మాణ పనుల్లో దారి మార్చడంపై అశ్వారావుపేట వాసులు ఆందోలనకు దిగారు. ఇందుకు నిరసనగా బంద్‌ పాటించారు. సూర్యాపేట …

తాజావార్తలు