ఖమ్మం

రాజకీయాలకు అతీతంగా అభవృద్ది

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌19(జ‌నం సాక్షి): రాజకీయాలకతీతంగా అభివృద్ధి, సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యమని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కోరారు. సామాజిక …

గాంధీజయంతి నాటికి బహిరంగ మలవిసర్జిత గ్రామాలు

జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌19(జ‌నం సాక్షి): అన్ని మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను అక్టోబర్‌ 2 నాటికి పూర్తి చేసి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా చేసేందుకు …

నేడు ఖమ్మంలో రైతు సమన్వయ సమితి సమావేశం

ఖమ్మం,జూన్‌18(జ‌నం సాక్షి): ఈనెల 19న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన రైతు సమన్వయ సమితి సమావేశం ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌ గాడ్డెన్‌లో జరగనుంది. ప్రభుత్వం ఆగష్టు …

అభివృద్ది లక్ష్యంగా ఎమ్మెల్యే కృషి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌15(జనంసాక్షి): గతకొన్నిరోజులుగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పలు గ్రామాల్లో తిరుగుతూ అనేక కార్యక్రమాల్లో పాల్గొటున్నారు. అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. సీసీరోడ్ల అభివృద్ధి పనులకు …

మిషన్‌ కాకతీయ పనుల్లో ఉమ్మడి జిల్లా ముందంజ

కొత్తగూడెం,జూన్‌15(జనంసాక్షి): మిషన్‌ కాకతీయ పథకంలో ఉమ్మడి జిల్లాలో పనులు నిర్వహణలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచాయని అధికారులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ …

ప్రతిష్టాత్మకంగా పంచాయితీ ఎన్నికలు : ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌15(జనంసాక్షి): అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ దేశం తెలంగాణ వైపు చూసేలా సిఎం కెసిఆర్‌ పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ప్రజల కోసం …

పోడు భూములకు పట్టాలివ్వాలంటూ వనమా ఆధ్వర్యంలో ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌12(జ‌నం సాక్షి ): జిల్లాలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కాస్తులో వున్న హరిజన, గిరిజనులకు పట్టాలు మంజూరు చేసి రైతుభందు పథకం అమలుచేయాలని కాంగ్రెస్‌ …

సుధాకర్‌ను విూడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు

ఖమ్మం,జూన్‌12(ఆర్‌ఎన్‌ఎ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఏరియా న్యూ డెమోక్రసి చంద్రన్న వర్గానికి చెందిన అజ్ఞాత దళ కమాండర్‌ బొడా భీముడు అలియాస్‌ సుధాకర్‌ను విూడియా ముందు …

నిర్వాసితులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌12(జ‌నం సాక్షి): భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి నిరంతరంగా సాగునీటిని అందించాలని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. తిరుమలాయపాలెం మండలంలోని గ్రామాల్లో …

విలువల పునాదుల విూద తెలంగాణ ఏర్పాటు: దేశిపతి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ వాళ్లకు అడ్వాన్సులు, కవిూషన్లు తప్ప ప్రజా సమస్యలు తెలియవని సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్‌ విలువలు, త్యాగాల …

తాజావార్తలు