ఖమ్మం

సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకులు పార్టీలోకి వస్తున్నారని, పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే …

పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

శరవేగంగా పైపుల నిర్మాణ కార్యక్రమాలు ఖమ్మం,జూన్‌11(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టి ప్రతిగ్రామంలో స్వచ్ఛమైన గోదావరి జలాలను సరఫరా చేసేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. …

పంచాయితీ ఎన్నికలకు కసరత్తు పూర్తి

  మూడుదశల్లో ఎన్నికల నిర్వహణ భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ద్వార తండాలను, గూడాలను పంచాయతీలుగా …

పరిసరాల పరిశుభ్రంతోనే వ్యాధుల దూరం

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌9(జనం సాక్షి ): ఏజెన్సీలో వర్షౄకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమలను నియంత్రించేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు తెలిపారు.ప్రధాన్‌ంగా అంటువ్యాధులకు దూరంగా ఉండాలన్నారు. అంటువ్యాధులకు …

సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్‌: రేణుకాచౌదరి

ఖమ్మం,జూన్‌8(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కురుకపోయిందని మాజీ ఎంపి రేణుకా చౌదరి తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా అమలు …

జాతీయ రహదరి నిర్మాణంలో మార్పులు

నిరసనగా అశ్వరావుపేటలో బంద్‌ భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌8(జ‌నం సాక్షి): రహదారి నిర్మాణ పనుల్లో దారి మార్చడంపై అశ్వారావుపేట వాసులు ఆందోలనకు దిగారు. ఇందుకు నిరసనగా బంద్‌ పాటించారు. సూర్యాపేట …

గిరిపుత్రులకూ తప్పని ఫీజుల దోపిడీ

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌8(జ‌నం సాక్షి): జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాంటి వారిపై చర్య తీసుకోవాలని నంగార భేరి …

సంక్షేమంలో ముందున్నాం

ఖమ్మం,జూన్‌7(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ గొప్ప మనసున్న నాయకుడని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో భారతదేశంలో …

తండ్రి తాగుడుకు విసుగెత్తిన బాలుడు

ఉరేసుకుని ఆత్మహత్య ఖమ్మం,జూన్‌5(జనం సాక్షి): మధిర నగరపంచాయితీ పరిధి మడుపల్లిలో దారుణం జరిగింది. 10వ తరగతి చదివే విద్యార్ది నీలం శివకృష్ణ(15) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న …

ఆటోబోల్తా పడి మహిళ మృతి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌5(జనం సాక్షి): జిల్లాలోని మొండికుంట డికెఎల్‌ చౌరస్తాలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో వేగంగా వచ్చి బోల్తా పడడంతో ఘటనా స్థలంలోనే మొండికుంటకు చెందిన …