ఖమ్మం

అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి

సమస్యలపై పోరాటం తప్పదు: సిపిఐ ఖమ్మం,జూన్‌2(జ‌నం సాక్షి): ఆదివాసీ గిరిజనులు సాగుచేస్తున్న అటవీ భుములకు హక్కుపత్రాలు ఇవ్వాలని గిరిజన ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అటవీ …

అవతరణ వేడుకలకు సిద్దమైన భద్రాద్రి కొత్తగూడెం 

జెండా ఆవిష్కరించనున్న మంత్రి పద్మారావు భద్రాద్రి కొత్తగూడెం,జ‌నం సాక్షి): కొత్త జిల్లాగా ఏర్పాటైన తరువాత మలిసారిగా జరుగుతోన్న రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రం …

అవతరణ వేడుకలకు సిద్దమైన భద్రాద్రి కొత్తగూడెం

జెండా ఆవిష్కరించనున్న మంత్రి పద్మారావు భద్రాద్రి కొత్తగూడెం,జ‌నం సాక్షి): కొత్త జిల్లాగా ఏర్పాటైన తరువాత మలిసారిగా జరుగుతోన్న రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రం …

ఫర్నీచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

ఖమ్మం,మే31(జ‌నం సాక్షి):  ఖమ్మం జిల్లా కేంద్రం వైరా రోడ్డులోని డాంబ్రో ఫర్నీచర్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్‌సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. …

బడిబాటకు ప్రత్యేక ఏర్పాట్లు

కార్యాచరణ రూపొందించిన డిఇవోలు 2న అవతరణ ఉత్సవాలకు స్కూళ్లు సిద్దం ఖమ్మం,మే31(జ‌నం సాక్షి): శుక్రవారం పాఠశాలలు తెరవనుండడంతో ఆనాడే  పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించేందుకు …

దళిత రైతులకు ఆధునిక శిక్షణ

6లోగా దరఖాస్తు చేసుకోవాలి కొత్తగూడెం,మే31(జ‌నం సాక్షి): జిల్లాలోని దళిత రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం పులిరాజు …

ప్రభుత్వ తోడ్పాటుతో మారిన బతుకులు

జిల్లాలో 45 టన్నుల చేపల ఉత్పత్తి కొత్తగూడెం,మే31(జ‌నం సాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా ఈ ఏడాదికి సీజన్‌లో 45 టన్నుల చేపలు ఉత్పత్తి …

సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట

సింగరేణి మైదానంలో ఆవిర్భావ వేడుకలు భద్రాద్రికొత్తగూడెం,మే30(జ‌నం సాక్షి): జిల్లా అవతరణ వేడుకలకు రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, యువజ సర్వీసుల శాఖా మంత్రి టి.పద్మారావుగౌడ్‌ ముఖ్య అతిధిగా …

త్వరలోనే రెండోవిడత ప్రక్షాళన

కొత్తగూడెం,మే30(జ‌నం సాక్షి): మొదటి విడత పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తయిన తర్వాతనే రెండో విడత భూ రికార్డుల ప్రక్షాళన పక్రియను చేపడతామని  ఆర్డీవో రవీంద్రనాథ్‌ అన్నారు.  జూలై 15 తర్వాత …

రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండి

ఖమ్మం,మే30(జ‌నం సాక్షి): రెండు జిల్లాల్లో  రోడ్ల నిర్మాణాలకు గాను ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులను …

తాజావార్తలు