ఖమ్మం

బడిబాటకు ప్రత్యేక ఏర్పాట్లు

కార్యాచరణ రూపొందించిన డిఇవోలు 2న అవతరణ ఉత్సవాలకు స్కూళ్లు సిద్దం ఖమ్మం,మే31(జ‌నం సాక్షి): శుక్రవారం పాఠశాలలు తెరవనుండడంతో ఆనాడే  పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించేందుకు …

దళిత రైతులకు ఆధునిక శిక్షణ

6లోగా దరఖాస్తు చేసుకోవాలి కొత్తగూడెం,మే31(జ‌నం సాక్షి): జిల్లాలోని దళిత రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం పులిరాజు …

ప్రభుత్వ తోడ్పాటుతో మారిన బతుకులు

జిల్లాలో 45 టన్నుల చేపల ఉత్పత్తి కొత్తగూడెం,మే31(జ‌నం సాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగా ఈ ఏడాదికి సీజన్‌లో 45 టన్నుల చేపలు ఉత్పత్తి …

సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట

సింగరేణి మైదానంలో ఆవిర్భావ వేడుకలు భద్రాద్రికొత్తగూడెం,మే30(జ‌నం సాక్షి): జిల్లా అవతరణ వేడుకలకు రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, యువజ సర్వీసుల శాఖా మంత్రి టి.పద్మారావుగౌడ్‌ ముఖ్య అతిధిగా …

త్వరలోనే రెండోవిడత ప్రక్షాళన

కొత్తగూడెం,మే30(జ‌నం సాక్షి): మొదటి విడత పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తయిన తర్వాతనే రెండో విడత భూ రికార్డుల ప్రక్షాళన పక్రియను చేపడతామని  ఆర్డీవో రవీంద్రనాథ్‌ అన్నారు.  జూలై 15 తర్వాత …

రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండి

ఖమ్మం,మే30(జ‌నం సాక్షి): రెండు జిల్లాల్లో  రోడ్ల నిర్మాణాలకు గాను ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులను …

అవతరణోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు 

అటు సింగరేణి, ఇటు అధికార యంత్రాంగం బిజీ  భద్రాద్రికొత్తగూడెం,మే30(జ‌నం సాక్షి): తెలంగాణ అవతరణ దినోత్సవాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. ఓవైపు సింగరేణి, మరోవైపు జిల్లా అధికా యంత్రాంగ్‌ ర్పాట్లు …

జిల్లాలో ఆవిర్భావ వేడుకలకు రంగం సిద్దం

ఖమ్మం,మే29(జ‌నం సాక్షి): రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మూడ్రోజుల పాటు పండుగాలా నిర్వహించాలని కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదట అమరవీరుల …

క్వాలిటీ బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి చూపు

గుండాల గని కోసం కసరత్తు ఖమ్మం,మే29(జ‌నం సాక్షి): సింగరేణి సంస్థ లాభాల కోసం క్వాలిటీ బొగ్గువైపు మొగ్గు చూపుతోంది. ఉత్పత్తి, కార్మికుల సంఖ్య దృష్టిలో పెట్టుకొని నష్టాలు …

రాయితీ విత్తన సరఫరా

భద్రాద్రికొత్తగూడెం,మే29(జ‌నం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విత్తన పంపిణీకి  సొసైటీలలో విత్తనాలను కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు అన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక …