ఖమ్మం

మిషన్‌ కాకతీయ పనుల్లో ఉమ్మడి జిల్లా ముందంజ

కొత్తగూడెం,జూన్‌15(జనంసాక్షి): మిషన్‌ కాకతీయ పథకంలో ఉమ్మడి జిల్లాలో పనులు నిర్వహణలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచాయని అధికారులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ …

ప్రతిష్టాత్మకంగా పంచాయితీ ఎన్నికలు : ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌15(జనంసాక్షి): అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ దేశం తెలంగాణ వైపు చూసేలా సిఎం కెసిఆర్‌ పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ప్రజల కోసం …

పోడు భూములకు పట్టాలివ్వాలంటూ వనమా ఆధ్వర్యంలో ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌12(జ‌నం సాక్షి ): జిల్లాలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కాస్తులో వున్న హరిజన, గిరిజనులకు పట్టాలు మంజూరు చేసి రైతుభందు పథకం అమలుచేయాలని కాంగ్రెస్‌ …

సుధాకర్‌ను విూడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు

ఖమ్మం,జూన్‌12(ఆర్‌ఎన్‌ఎ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఏరియా న్యూ డెమోక్రసి చంద్రన్న వర్గానికి చెందిన అజ్ఞాత దళ కమాండర్‌ బొడా భీముడు అలియాస్‌ సుధాకర్‌ను విూడియా ముందు …

నిర్వాసితులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌12(జ‌నం సాక్షి): భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి నిరంతరంగా సాగునీటిని అందించాలని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. తిరుమలాయపాలెం మండలంలోని గ్రామాల్లో …

విలువల పునాదుల విూద తెలంగాణ ఏర్పాటు: దేశిపతి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ వాళ్లకు అడ్వాన్సులు, కవిూషన్లు తప్ప ప్రజా సమస్యలు తెలియవని సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్‌ విలువలు, త్యాగాల …

మృతి చెందిన దంపతుల గుర్తింపు

ఖమ్మం,జూన్‌11(జ‌నం సాక్షి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దంపతులను గుర్తించారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం …

దేశంలో అగ్రగామిగా తెలంగాణ

సిఎం కెసిఆర్‌ తపనంతా అదే అందరూ కలసికట్టుగా చేయూతనివ్వాలి అవినీతికి పేటెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రం …

టూవీలర్‌ను ఢీకొన్న లారీ

ప్రమాద స్థలంలొనే దంపతులు మృతి భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌11(జ‌నం సాక్షి): జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామ సవిూపంలో ఈ …

భద్రాద్రి రాముడి సేవలో మంత్రులు

భద్రాచలం,జూన్‌11(జ‌నం సాక్షి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు …