ఖమ్మం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఖమ్మం: దుమ్ముగూడెం మండలం తురుబాక వంతెనపై ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢికొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు …

ఖమ్మంలో మితిమిరిన ఇసుక మాఫీయా అరచకాలు : ఎంవీఐ కార్యలయంపై ఇసుక మాఫీయా దాడి

ఖమ్మం : రాష్ట్రంలో ఇసుక మాఫీయా మళ్లీ చెలరేగిపోయింది. సత్తుపల్లి ఇసుక అక్రమ రవాణాశాఖ సిబ్బంది ఇసుక అక్రమంగా తరలిస్తున్న కొంత మందిపై కేసు నమోదు చేసి …

ఎయిడ్స్‌ పై అవగాహన ర్యాలీ

ఖమ్మం అంతర్జాతీయ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శనివారం స్థానిక పెవిలియన్‌ గ్రౌండ్‌ జిల్లా కలెక్టర్‌ట్‌ సిద్ధార్థ జైన ప్రదర్శన …

సెల్‌ఫోన్‌ కౌంటర్‌ రద్దు

ఖమ్మం, నవంబర్‌ 30 : భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం వద్ద గల సెలఫోన్‌ కౌంటర్‌ నిర్వహణను దేవాదాయ ధర్మాదాయ శాఖ రద్దు చేసింది. గతంలో బ్యాగులు, సెల్‌ఫోన్లు, …

అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాలి

ఖమ్మం, నవంబర్‌ 30 : అక్రమ రిజిస్ట్రేషన్లను, దాడులను అడ్డుకొని స్థిరాస్తి వ్యాపార విలువలను కాపాడేందుకు సహకరించాలని జిల్లా రియల్‌ ఎస్టెంట్‌, రియల్‌ డర్స్‌ సంఘం జిల్లా …

ఎన్జీవో సంస్థ ఉద్యోగుల కుంటుబసభ్యుల ఆదదోలన

భద్రాచలం : పట్టణంలోని విదెశి ఎన్జీవోలో పనిచేస్తున్న కార్మికులను తొంగించడంపై కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా తొలగించినవారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పలు …

భద్రాచలంలో అటవీశాఖ ఉద్యోగి హత్య

భద్రాచలం : అక్రమసంబందం పెట్టుకున్నాడన్న ఆరోపణలపై అటవీశాఖ ఉద్యోగి దెవ్‌సింగ్‌ను కొందరి గుర్తు తెలియని వ్వక్తులు హత్యచేశారు. హతుని బంధువుల కథనం ప్రకారం గురువారం అర్థరాత్రి పట్టణంలోని …

పాలవిక్రయ కేంద్రం ప్రారంభం

కార్పొరేషన్‌ : ఏపి డైయిరీ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన పాల విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌ ప్రారంభించారు. పట్టణంలోని ఎపీ డైయిరీ పాల విక్రయాల్లో ఖమ్మం …

మణుగూరు రైల్వేస్టేషన్‌లో సైకో వీరంగం

మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు రైల్వేస్టేషన్‌లో ఈరోజు ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడుజ రైల్వేస్టేషన్‌ ఆవరణలో ఉన్న మూడు ఆటోలను ధ్వంస చేశాడు. స్టేషన్‌లో రైలు …

ఖమ్మంలో పత్తిరైతుల ఆందోళన

ఖమ్మం : జిల్లాకేంద్రంలోని పత్తి మార్కెట్‌లో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్‌కు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ సీసీఐ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు రైతులను …