ఖమ్మం

జిల్లాపరిషత్‌లో పాముల భయంతో తెరవని రికార్డుల గది

ఖమ్మం, డిసెంబర్‌ 12 : జిల్లా పరిషత్‌ కార్యాలయంలో విలువైన రికార్డులు ఉన్న గదిలో పాములు ఉన్నాయని ఉద్యోగులు ఆ గది తెరిచేందుకు భయపడుతున్నారు. దీంతో కొన్ని …

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న అధికారులు

ఖమ్మం, డిసెంబర్‌ 12 : ఖమ్మం పట్టణ మీదుగా వెళ్తున్న నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు హద్దులు నిర్ణయించాలని జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ ఇచ్చిన ఆదేశాలు నేటివరకు అమలుకు …

12 నుంచి సాహిత్య కార్యక్రమాలు

ఖమ్మం, డిసెంబర్‌ 11 (: ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని ఈ నెల 12 నుంచి 19 వరకు జిల్లా స్థాయిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా …

రైస్‌ మిల్లుల ధూళితో ప్రజల అవస్థలు

ఖమ్మం, డిసెంబర్‌ 11 (): ఖమ్మం పట్టణం శివారు ప్రాంతమైన శ్రీరాంనగర్‌లోని రైస్‌ మిల్లులతో స్థానికులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ మిల్లుల నుంచి వచ్చే బూడిద, …

ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు

ఖమ్మం, డిసెంబర్‌ 11 : పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఈ నెల 23న అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామివారి తెప్పోత్సవం, 24న స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో …

తపాలా జీడియస్‌ స్థానాలకు దరఖాస్తులు

ఖమ్మం, డిసెంబర్‌ 11 : జిల్లాలోని తపాలా శాఖలో ఖాళీగా ఉన్న ఐదు గ్రామీణ డాక్‌సేవక్‌ (జీడియస్‌) స్థానాలను భర్తీచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తపాలా శాఖ జిల్లా …

సంక్షేమ హాస్టల్‌లో సోలార్‌ కాంతులు

ఖమ్మం, డిసెంబర్‌ 11 : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సోలార్‌ కాంతులు విరజిమ్ముతున్నాయి. జిల్లాలోని 53 సాంఘిక, సంక్షేమ వసతి గృహాలకు ఇన్వైటర్లు ఎంపిక చేసిన …

వాగులో బస్సు బోల్తా : 15 మందికి గాయాలు

ఖమ్మం: జిల్లాలోని కూసుమంచి మండలం నిర్శింహుల గూడెం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు వాగులో బోల్తా పడిన ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ఖమ్మం …

అపరాల సాగు పెంపునకు యత్నం

ఖమ్మం, డిసెంబర్‌ 8 : ఖమ్మం జిల్లాలో అపరాల సాగు పెంచేందుకు యత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు ఖమ్మం జెడిఎ రఫీ అహ్మద్‌ తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో …

రెండు విడతలుగా సహకార సంఘాల ఎన్నికలు

ఖమ్మం, డిసెంబర్‌ 8 : జిల్లాలో రెండు విడతలుగా సహకార సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం సహకార అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 107 సహకార …

తాజావార్తలు