నష్టపరిహారం పెంచాలని సబ్కలెక్టర్కు వినతి
ఖమ్మం: (భద్రచలం) గోదావరి కరకట్ట భూనిర్వాసితుల నష్టపరిహారంపై సబ్కలెక్టర్ నారాయణగుప్తా విచారణ చేపట్టారు. తమకు నష్టపరిహారం పెంచాలని నిర్వాసితులు ఆయనకు వినతి పత్రం సమర్ఫించారు.
ఖమ్మం: (భద్రచలం) గోదావరి కరకట్ట భూనిర్వాసితుల నష్టపరిహారంపై సబ్కలెక్టర్ నారాయణగుప్తా విచారణ చేపట్టారు. తమకు నష్టపరిహారం పెంచాలని నిర్వాసితులు ఆయనకు వినతి పత్రం సమర్ఫించారు.
ఖమ్మం:అవినీతి వ్యతిరేక పోరులో భాగంగా బంద్ పిలుపును ఇచ్చిన ఏబీవీపీ ఖమ్మంలో విద్యాసంస్థలను మూసివేసింది. ఆందోళన కారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఖమ్మం: ఆశ్వారావుపేట మండలం నుంచి దమ్మపేట మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై తెస్తున్న కాపుసారాను యువకులు పట్టుకున్నారు. సారాను దమ్మపేట పోలీసులకు అప్పగించారు.
ఖమ్మం: చర్ల మండలంలోని తొలిపేరు ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో 15గేట్లు ఎత్తివేసి 35,00 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు అధికారులు
ఖమ్మం: మధిర మండలంలోని కృష్ణపురం గ్రామంలోని పోంగిపోర్లుతుంది. దీంతో మదిర, ఖమ్మం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.