ఖమ్మం

తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగి వరద నీరు

ఖమ్మం: ఎగువన కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి …

ఇరుగు పోరుగు కుటుంబాల మధ్య వివాదంతో వ్యక్తి హత్య

ఖమ్మం: ఇరుగుపోరుగు కుటుంబాల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలు హత్యకు దారి తీశాయి. మధిర మేజర్‌ గ్రామంలోని ఆర్‌సీఎం చర్చి సమీపంలో ఈ హత్య జరిగింది. …

జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలి:తెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం

ఖమ్మం: పదోన్నతుల్లో వికలాంగుల కోసం జారీ చేసిన జీవోనెం 42ను అన్ని శాఖల్లో అమలు చేయాలనితెలంగాణ వికలాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం డిమాండ్‌ చేసింది.

జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్‌లో భారీగా చేరుతున్న వరద నీరు

ఖమ్మం: అశ్వరావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్‌కు భారీగా వరదనీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోని మూడు గేట్లలో ఒకదాన్ని ఈ రోజు ఉదయం 4అడుగుల మేర ఎత్తి గోదావరిలోకి …

ఉపకారవేతనాలు రీన్యూవల్‌ సెప్టెంబర్‌ 15 వరకు పోడగింపు

ఖమ్మం: 2012-13 విద్యాసంవత్సరానికి గాను ఉపకార వేతనాల నవనీకరణ గడువును సెపెంబర్‌ 15వరకు పోడగించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

నకిలి ఎరువుల లారీని పట్టుకున్న గ్రామస్తులు-పోలీసులకు అప్పగింత

ఖమ్మం: ఎరుపాలెం మండలంలోని గట్ల గౌరవరం గ్రామంలో సేంద్రియ ఎరువులు అమ్ముతున్న వ్యాపారులను స్థానిక రైతులు పట్టుకుని లారీని, ఎరువులను పోలీసులకు అప్పగించారు. వ్యవసాయాధికారి శ్రీదేవి పరిశీలించి …

రోడ్డు ప్రమాదంలో సుప్రీంకోర్టు అడిషనల్‌ రిజష్ట్రార్‌ నర్సింహరాజు కుమారుడు మృతి

ఖమ్మం: జిల్లాలోని వైరా పట్టణంలో జరిగిన రోడ్డుప్రమాదంలో సుప్రీంకోర్టు అడిషనల్‌ రిజిష్ట్రార్‌ నర్సంహరాజు కుమారుడు రాంచందర్‌ రాజు మృతి చెందారు. మృతుడు 7 నెలలక్రితం వైరాలోని నాగార్జున …

ఇండియన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

ఖమ్మం: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గోదావరి కరకట్టపై ఎమ్మెల్యే సత్యవతి మొక్కలు నాటారు. మొక్కల పెంపకాన్ని అందరూ చేపట్టి పర్యవర పరిరక్షణకు పాటుపడాలని ఆమె కోరారు.

ప్రత్యేక తెలంగాణ సాధించడం కొరకే ప్రజాపోరు యాత్ర-నారాయణ

ఖమ్మం:సీపీఐ చేపట్టిన తెలంగాణ ప్రజాపోరు యాత్ర రెండో రోజు ఉదయం ఖమ్మం జిల్లా ముదిగొండ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రకు సీపీఐ కార్యకర్తలు, తెలంగాణ వాదులు ఘన …

సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని:సీపీఐ కార్యదర్శి నారయణ

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైన సీపీఐ పోరుబాటలో సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.  తెలంగాణ వాదులందరిని …