ఖమ్మం

దమ్మపేటలో భారీవర్షం-పొంగిపోరలుతున్న వాగులు

దమ్మపెట మండలంలో సొమవారం రాత్రి భారీ వర్షపాతం వమోదైంది పది గ్రామాల్లో వాగులు పొంగిపోరలుతున్నాయి, మండల కేంద్రంలోని నెమలిపేటకాలనీ, నీట మునిగింది. తరచుగా కాలనీని వరదనీరు ముంచెత్తుతున్నా …

సాగర్‌ నీటి విడుదలపె స్పష్టత ఇవ్వాలి

కూసుమంచి: సాగర్‌నీటి విడుదల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సత్తుపల్లి శాసన సభ్యుఢు సంద్ర వెంకట వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు ఖమ్మం జిల్లా కూసుమంచిలొ శనివారం …

పాల్వంచ కేటీపీఎస్‌ ఆవరణలో ధర్నా

ఖమ్మం: రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్‌ ప్రాజెక్టులకు నాణ్యమైన బొగ్గును అందించాలని, ఉద్యోగ, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్‌ …

పాల్వంచ కేటీపీఎస్‌ ఆవరణలో ధర్నా

ఖమ్మం: రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్‌ ప్రాజెక్టులకు నాణ్యమైన బొగ్గును అందించాలని, ఉద్యోగ, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్‌ …

ఉపాధిహమి బకాయిలు చెల్లించాలని ఆందోళన

వాజేడే: ఉపాధిహామీ బకాయిలు చెల్లించాలని ఆరుగుంటపల్లి, బర్లగూడెం గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అధికారులు స్పందించకపోవటంతో వాజేడు, వెంకటపురం మండలాల ఎస్సైలు ఆందోళన కారులకు …

ఉచిత వైద్య శిబిరం

మామిళ్లగూడెం: భారత జీవిత భీమా సంస్థ 56వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని కామినేని ఆసుపత్రి సౌజన్యంతో గురువారం ఖమ్మంలోని సంస్థ కార్యలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

వృత్తి విద్యా శిక్షణ కేంద్రం ప్రారంభం

మామిళ్లగూడెం: గాంధీనగర్‌లో లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్నేహ వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఖమ్మం పురపాలక సంఘం కమీషనర్‌ శ్రీనివాస్‌ భార్య లావాణ్య ప్రారంభించారు. లయన్స్‌క్లబ్‌ ప్రతినిథులు …

ప్రముఖ తెలంగాణవాది పగిళ్లపల్లి రామచంద్రం సంస్మరణ సభ

మామిళ్లగూడెం: ప్రముఖ తెలంగాణవాది, పూర్వ ఉప రిజిష్టార్‌ పగిళ్లపల్లి రామచంద్రం సంస్మరణసభ ఈ రోజు ఖమ్మంలో జరిగింది. కార్యక్రమంలో పలువురు పూర్వ అధ్యాపకులు పాల్గొని ప్రత్యేక తెలంగాణ …

ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి-సకాలంలో వైద్యం అందిచలేకపోవటం వల్లె మృతి చెందిందని బంధువు ఆందోళన

ఖమ్మం:ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి చెందినది అయితే సకాలంలో వైద్యం అందిచలేకపోవటం వల్లె మృతి చెందిందని బంధువు ఆందోళన చేపట్టారు.

పెనుబల్లి నీలాద్రీశ్వరస్వామి గుడిలో చోరీ

ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండల కేంద్రంలో నీలాద్రీశ్వరస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. గుడి తాళాలు పగులగొట్టిన దుండగులు హుండీలోని పైసలు. బంగారం, వెండినగలు  దొంగతనం చేశారు. ఉదయం …