ఖమ్మం

పాల్వంచ కేటాపీఎస్‌-7లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

ఖమ్మం: జిల్లాలో పాల్వంచ కేటీపీఎస్‌ -7 యూనిట్‌లో సాంకేతికలోపంతో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

డ్రగ్‌స్టోర్‌లోని మందులనే కొనాలి : సీఎం

ఖమ్మం, ఆగస్టు 10 (జనంసాక్షి): వైద్యులు రాసే మందులు డ్రగ్‌ స్టోరు ద్వారానే సరఫరా కావాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మబాటలో భాగంగా మూడో రోజైన శుక్రవారంనాడు …

ఆసుపత్రిలో పలు విభాగాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి

ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రీయ ఔషధి నిలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అక్షయ, శిశుచికిత్స కేంద్రం, ఆరోగ్యశ్రీ విభాగం, ఐసీయూ కేంద్రాలను కూడా ప్రభుత్వ …

విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం

ఖమ్మం: బోధనారుసుముల చెల్లింపుల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిధి గృహం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది …

సీఎం బస చేసిన అతిథిగృహం ముట్టడికి సీపీఎం యత్నం

ఖమ్మం: జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కూమర్‌రెడ్డి బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిధిగృహం ముట్టడికి సీపీఎం కార్యకర్తలు యత్నించారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ అతిధిగృహం …

కిన్నెరసాని కుడికాల్వను ప్రారంభించిన సీఎం

ఖమ్మం, ఆగస్టు 9 : ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండోవ రోజు పర్యటన బిజీబిజీగా కొనసాగింది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు …

సీఎం పర్యటనలో విషాదం

ఖమ్మం: ఈరోజు పాల్వంచ మున్సిపల్‌ నూతన భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నరు. ఈ భవనానికి సంబంధించిన విద్యుత్‌ డైవర్సన్‌ పనులు చేస్తున్న అంజయ్‌రావు అనే లైన్‌మెన్‌ కరెంట్‌ షాక్‌ …

ఖమ్మం జిల్లాలో సీఎం రెండోరోజు ఇందిరమ్మబాట

ఖమ్మం: జిల్లాలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండోరోజు పర్యటించనున్నరు. బుధవారం మొదటిరోజు పర్యటన అనంతరం సున్నంవారిగూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో రాత్రి బస …

సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న విద్యార్థులు

ఖమ్మం: ఇందిరమ్మ బాటలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని హాస్టల్‌లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పినపాక మండలం ఎల్బీరెడ్డిపల్లెలో సీఎం కాన్వాయ్‌ని …

సింగరేణి భూగర్భగనుల్లోకి వెళ్లిన సీఎం

ఖమ్మం: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మణుగూరు చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో బయలుదేరి ప్రకాశం భూగర్భగనిని సందర్శించారు. …