ఖమ్మం

24న బిసిల రాజ్యాధికారంపై చర్చావేదిక

ఖమ్మం, జూలై 19 : బిసి సామాజిక వర్గాలకు రాజ్యాధికారం అనే అంశంపై ఈ నెల 24న ఖమ్మంలో చర్చావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ బిసి …

కౌలుదారుల రుణలక్ష్యం రూ.1.50 కోట్లు

ఖమ్మం, జూలై 19 : ఖమ్మం జిల్లా కొత్తగూడెం డివిజన్‌ పరిధిలోని పలు మండలాల్లో కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఈ ఏడాది 1.50 కోట్లు లక్ష్యంగా …

జాతీయ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌

ఖమ్మం, జూలై 19 : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి మార్గం మరింత సుగమం అవుతుంది. విజయవాడ నుండి కుంట వరకు జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం …

పాల ధర తగ్గింపు

ఖమ్మం, జూలై 19 : ఎపి డెయిరీ విజయ పాల ధరను లీటర్‌కు రెండు రూపాయల చొప్పున ధర తగ్గించిందని ఖమ్మం డెయిరీ ఉపసంచాలకులు మోహన్‌మురళీ, మేనేజర్‌ …

సామాన్యులకు సౌకర్యాలు

ఖమ్మం, జూలై 19 : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు రామయ్య దర్శన భాగ్యాన్ని సంతృప్తికరంగా కలిగించడమే తన ధ్యేయంగా పని చేస్తానని …

28న నేషనల్‌ సైన్స్‌ సెమినార్‌

ఖమ్మం, జూలై 19: ఈ నెల 28వ తేదీన ఖమ్మం పట్టణంలోని రిక్కాబజార్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం పది గంటలకు జిల్లా స్థాయిలో మ్యాథమెటిక్స్‌ ఇన్‌ …

అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో ధృవపత్రాల కోసం ప్రజలు ఇక్కట్లు

ఖమ్మం, జూలై 19: ఖమ్మం అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయం చుట్టు రోజుల తరబడి చెప్పులు అరిగేలా తిరిగినా పనులు జరగవు. రోజుల తరబడి చిన్నచిన్న సర్టిఫికేట్ల కోసం, …

గ్రూప్‌-2కు సర్వం సిద్ధం

ఖమ్మం, జూలై 19 : ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే గ్రూప్‌-2 పరీక్షలకు జిల్లాలో 57 కేంద్రాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ తెలిపారు. …

కటీపీఎస్‌లో నిలిచిపోయిన విద్యుత్‌ ఉత్పత్తి

ఖమ్మం: కొత్తగూడెం నిర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇక్కడి తొమ్మిదో యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం …

నాలుగు గ్రానైట్‌ పరిశ్రమలకు నోటీసులు

ఖమ్మం: ఖమ్మంలోని గ్రానైట్‌ పరిశ్రమలపై విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు జరిపారు. రికార్డులు సరిగా లేని నాలుగు పరిశ్రమలకు వారు నోటీసులు జారీ చేశారు. .

తాజావార్తలు