ఖమ్మం

ప్రస్తుత ఖరీఫ్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి ప్రస్తుత ఖరీఫ్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించడం జరుగుతుందని, …

పాలేరు నియోజకవర్గ పిసిసి సభ్యులు బెల్లం శ్రీనివాస్..,

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం (22 సెప్టెంబర్) జనంసాక్షి. తిరుమలరావు పాలెం మండలంలో పాలేరు నియోజకవర్గ . పీసీసీ సభ్యులు బెల్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల* …

తరతరాలుగా

భూస్వాముల దగాకోరు పాలనలో బాంచన్ నీ కాల్మొక్త అన్న భావనను పటాపంచలు చేసిన ఆంధ్ర మహాసభ ఉత్తేజముతో చైతన్యాన్ని నింపిన వీర తెలంగాణ నాటి 1944 నాటి …

పల్లెల అభివృద్ధికి ప్రభత్వం కృషి: ఎమ్మెల్యే సతీష్ కుమార్

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్22: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు.గురువారం మండలంలోని ఇందుర్తి గ్రామంలో …

పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా ను ఉపయోగించాలి..

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి సెప్టెంబర్21/ తుర్కపల్లి  సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్  సోషల్ మీడియాను యువజన, విద్యార్థి విభాగాలు , ఉపయోగించుకొని పార్టీ బలోపేతానికి కృషి …

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

దోమ సెప్టెంబర్ 21 (జనం సాక్షి) దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం దోమ ప్రభుత్వ కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న తరుణంలో …

డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ

పేరును తొలిగించొద్దు : నందమూరి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని నందమూరి …

ప్రాచీన శివాలయానికి భారీ విరాళం

శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 21 శంకరపట్నం మండల పరిధిలోని తాటికల్ గ్రామంలో సుప్రసిద్ధ ప్రాచీన శివాలయ అభివృద్ధి కొరకు కోడూరి సాగర్ గౌడ్ బుధవారం …

ఆర్టీసీ బస్టాండ్ ను పరిశీలించిన జెడ్పిటిసి మనోహర్ రెడ్డి

నాగిరెడ్డిపేట్: 21 సెప్టెంబర్  జనం సాక్షి నాగిరెడ్డి పెట్ మండల కేంద్రంలోని ఆర్ టి సి బస్టాండ్ ను జెడ్పిటిసి ఉమ్మన్న గారి  మనోహర్ రెడ్డి బుధవారం …

కార్యకర్తలకు కొండంత అండగా టిఆర్ఎస్ పార్టీ- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.

*కార్యకర్తలకు కొండంత అండగా టిఆర్ఎస్ పార్టీ- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్* *రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే …

తాజావార్తలు