ఖమ్మం

వడ్డి గ్రామంలో వివిధ వార్డులో కొత్త వీధిదీపాలను ఏర్పాటు

న్యాల్కల్ మండల పరిధిలోని వడ్డి గ్రామంలో వర్షానికి గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ …

రేషన్ బియ్యం పట్టివేత

బియ్యం తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అశ్వరావుపేట సెప్టెంబర్ 21( జనం సాక్షి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో మంగళవారం అర్ధరాత్రి …

శ్రీ సత్య సాయి సేవ సంస్థల ఆధ్వర్యంలో 70 మందికి కంటి అద్దాలు పంపిణీ

మంగపేట,సెప్టెంబర్ 20 (జనంసాక్షి):- మంగపేట కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవలే శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా వారి అధ్వర్యంలో ఉచిత …

. జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌నిచేయాలి

బీజేపీ రాష్ర్ట కార్య‌వ‌ర్గ స‌భ్యుడు సింగాయిప‌ల్లి గోపీ న‌ర్సాపూర్‌. సెప్టెంబర్, 20 , ( జనం సాక్షి ) : జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌నిచేయాలని …

ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకు లేదు..

మాదారం గ్రామంలో బిజెపి జెండా ఆవిష్కరణ. – విలేకర్ల సమావేశంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి దూళ్ల పరుశరాములు. ఊరుకొండ, సెప్టెంబర్ 20 (జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర …

కమలానగర్‌కు కబ్జా ఫీవర్‌..!!

 సర్వే నెం.63-66లో అక్రమాల లోగుట్టు? – 600 గజాల స్థలానికి ఎసరుపెట్టిన ‘భూ బకాసురులు’ – కాలనీవాసుల ధర్నాతో విషయం వెలుగులోకి.. – దిగొచ్చిన మేయర్‌ జక్క, …

*సింహగర్జనలా బండి యాత్ర*

శశాంక్ సింగ్ ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు స్టాండ్లు చేతి కర్రల పంపిణీ  కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) సెప్టెంబర్ 20:-  మానవత్వాన్ని మరిచి …

భూమి కబ్జా చేసినవారిపై కేసు నమోదు చేయాలి

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 20, ( జనం సాక్షి ) : డివిజన్ కేంద్రంలోని మినీట్యాంక్ బాండ్ గా ఏర్పా టు చేసిన పుట్టలమ్మ కుంట భూమిఅన్యాక్రాంతం …

ఆడపడుచులకు ఆత్మీయతతో బతుకమ్మ చీరలు.

మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కల చక్రపాణి. హి రాజన్నసిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 20, (జనం సాక్షి). ఆడపడుచులకు ఆత్మీయతతో పండగ కానుకగా బతుకమ్మ చీరలు అందిస్తోందని …

రైతులకు ఇచ్చేరుణాల పరిమితి పెంచాలి.

పెద్దూరు వ్యవసాయ సహకార సంఘం చైర్పర్సన్ బర్కం వెంకటలక్ష్మి రాజన్నసిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 20,(జనం సాక్షి). రైతులకు ఇచ్చే రుణాలకు పరిమితి పెంచాలని పెద్దూరు ప్రాథమిక వ్యవసాయ …

తాజావార్తలు