ఖమ్మం

మార్కెట్ కమిటీ చైర్మన్ గా నెర్రే నర్సింలు, వైస్ చైర్మన్ గా రాజశేఖర్

రైతు లేనిదే రాజ్యం లేదు… సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం.. బాన్సువాడ, సెప్టెంబర్ 21 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వ …

ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రముఖులు

జనంసాక్షి/చిగురుమామిడి – సెప్టెంబర్ 21: అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రెస్ మిత్రులు ఐజెయు బుధవారం మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలోని శ్రీఓదెల మల్లికార్జున స్వామి కొండ వద్ద సరదాగా గడిపారు. …

ఆర్.టి.ఐ కమిషన్ ముందు హాజరైన అధికారులు

బచ్చన్నపేట సెప్టెంబర్ 21 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవలూరు గ్రామపంచాయతీకి సంబంధించిన సమాచారం అధికారులు ఇవ్వనందున రాష్ట్ర సమాచార కమిషన్కు ఫిర్యాదు చేశానని …

చేప పిల్లల పంపిణీ చేసిన ఎంపీపీ

అశ్వరావుపేట సెప్టెంబర్ 21( జనం సాక్షి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట పంచాయతీలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మత్స్యశాఖ …

*మండల అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేయాలి.

  చిట్యాల సెప్టెంబర్21 (జనంసాక్షి) మండల అభివృద్ధికి అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలని జెడ్పిటిసి గొర్రె సాగర్ అన్నారు.  బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో  ఎంపీపీ …

త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ పై బండి సంజయ్ కు వినతి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ మద్దతు రాయగరికి చెందిన ప్రతినిధుల వృధా సభ్యులు వెండి సంజయ్ కు వినతి పత్రం ఇచ్చారు. త్రిబుల్ …

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న యువతి తండ్రికి ఎల్.ఓ.సి అదించిన.*ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే సైదిరెడ్డి*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.పట్టణానికి చెందిన బాలెన వెంకటకృష్ణ కూతురు బాలెన నవ్య వైద్య ఖర్చుల నిమిత్తం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బుధవారం ఎల్ఓసి ధృవ పత్రాన్ని అందించారు.నేరేడుచర్ల …

పెన్షనర్లకు కార్డులు అందజేసిన ఓం ప్రకాష్ పాటిల్

ఝరాసంగం సెప్టెంబర్ 21 (జనంసాక్షి)  ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రించిన కార్డులను సర్పంచ్ ఓం ప్రకాష పాటిల్ పంపిణీ చేశారు. బుధవారం …

*రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి*

బుర్రి శ్రీరాములు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మునగాల, సెప్టెంబర్ 21(జనంసాక్షి): స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని …

*సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ*

మునగాల, సెప్టెంబర్ 21(జనంసాక్షి): మండల పరిధిలోని గణపవరం గ్రామంలో నల్గొండ పార్లమెంటు సభ్యుల కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి ఎంపీ నిధుల నుండి ఐదు లక్షల రూపాయల వ్యయంతో …

తాజావార్తలు