ఖమ్మం

ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ దివాకర

  మహాదేవపూర్. సెప్టెంబర్22. (జనంసాక్షి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆడిషనల్ కలెక్టర్ దివాకరా గురువారం సాయంత్రం మహాదేవపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆకస్మికంగా సందర్శించారు,బతుకమ్మ పండుగ సందర్భంగా …

పేద ప్రజల పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ :ఎమ్మెల్యే మాణిక్ రావు

జాహిబాద్ సెప్టెంబర్ 22 (జనం సాక్షి) కోహిర్ మండలం ఖానాపూర్ గ్రామం సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు …

* సంఘవిద్రోహశక్తులకి సహకారం చేయొద్దు.

సీఐ పులి వెంకట్ గౌడ్ . చిట్యాల సెప్టెంబర్22( జనంసాక్షి) సంఘ విద్రోహ శక్తులకు సహకారం చేయవద్దని సిఐ పులి వెంకట్ గౌడ్ అన్నారు. గురువారం  మండలంలోని …

*పిఆర్టియు టిఎస్ మండల కార్యవర్గ సభ్యుల ఎన్నిక.

చిట్యాల22(జనంసాక్షి)పిఆర్టియు టి ఎస్ నమోదు వారోత్సవంలో భాగంగా గురువారం మండల అధ్యక్షుడు పంచిక భగవాన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా సంఘం …

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఎగుమతులు చేసే దిశగా తీర్చిదిద్దుతాము.

చేనేత జౌలి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. రాజన్నసిరిసిల్లబ్యూరో సెప్టెంబర్ 22. (జనం సాక్షి). సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చేసే దిశగా తీర్చిదిద్దుతామని చేనేత జౌలి …

నూతన ఆవిష్కరణకు చేస్తూ.. ప్రపంచ గర్వించే స్థాయికి ఎదగాలి.

    ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. గిఫ్ట్ ఎ స్మైల్ ద్వారా 850 మంది విద్యార్థులకు డిజిటల్ ట్యాబ్ ల పంపిణీ._ …

ఈ నెల 24 నుంచి అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు

– జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత… హన్మకొండ బ్యూరో చీఫ్ 22 సెప్టెంబర్ జనంసాక్షి            ఈ నెల 24 …

మంత్రి కే తారకరామారావు ప్రెస్ కాన్ఫరెన్స్సిరిసిల్ల

• మా ముఖ్యమంత్రి, రైతు బిడ్డ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పంటలు భారీ ఎత్తున సాగవుతున్నాయి • లక్ష 35 వేల ఎకరాల్లో పంటలు …

ఆశ్రమ పాఠశాలలో వైద్యశిభిరం.

నెరడిగొండ సెప్టెంబర్22(జనంసాక్షి): పాఠశాల పరిసర ప్రాంతాల్లో వంట గదులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డా. లావణ్య అన్నారు.గురువారం రోజున మండలంలోని లఖంపూర్.బాలిక …

ప్రస్తుత ఖరీఫ్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి యాదాద్రి భువనగిరి బ్యూరో, జనం సాక్షి. ప్రస్తుత ఖరీఫ్ లో 6 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించడం జరుగుతుందని, …

తాజావార్తలు