నల్లగొండ

భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తహం వేడుకల ద్వారా

దేశ భక్తి, జాతీయ స్ఫూర్తిని పెంపొందించాలి :రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి # నల్గొండ పట్టణం లో ఇంటింటికీ జాతీయ పతాకం పంపిణీ ప్రారంభించిన …

జాతి సంపదను ప్రైవేటుకు అప్పగించేందుకే విద్యుత్ సవరణ బిల్లు.

రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు. మిర్యాలగూడ. జనం సాక్షి. విద్యుత్ను ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగానే కేంద్ర సర్కార్ పార్లమెంటులో విద్యుత్ సవరణ …

*క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుంటాం

నల్గొండ బ్యూరో. జనం సాక్షి  దేశ సంపదను సార్వభౌమత్వాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాలపై తిప్పి కొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తి …

కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం గా ఉందని శాసన …

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుంటాం

నల్గొండ బ్యూరో. జనం సాక్షి దేశ సంపదను సార్వభౌమత్వాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ విధానాలపై తిప్పి కొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తి …

కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం గా ఉందని శాసన …

వీఆర్ఏల నిరవధిక సమ్మెకు ఎమ్మార్పీఎస్ నాయకులు సంఘీభావం.

చిట్యాల ఆగస్టు 9( జనంసాక్షి) వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏల మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో  నిరసన చేపట్టిన …

భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించాలి

అగస్టు 9 నుండి 22 వరకు నిర్వహించే భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లు పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాహుల్ …

దేశ సార్వబౌమత్వన్ని లౌకిక తత్వాన్ని కాపాడాలి

హుజూర్ నగర్ ఆగస్టు 8 (జనం సాక్షి): దేశ సార్వ బౌమత్వన్ని లౌకిక తత్వాన్ని కాపాడాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నాగారాపు పాండు అన్నారు. సోమవారం …

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనంలో పాల్గొనుటకు కవితల ఆహ్వానం

జిల్లా పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్ నల్గొండ బ్యూరో. జనం సాక్షి భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణా ప్రభుత్వ ఆధ్వర్యంలో  ఆగష్టు16, 2022న సాయంత్రం కవి …