Main

కొనసాగనున్న 22వ ప్యాకేజీ 

కామారెడ్డి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ప్రాణహిత చేవెల్లలో భాగంగా ఈ పథకంలోని 22వ ప్యాకేజీలో మంచిప్ప నుంచి భూంపల్లి ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో …

ఎర్రజొన్న,పసుపుకు గిట్టుబాటు ధరలు కల్పించాలి

తక్షణం సిఎం కెసిఆర్‌ స్పందించాలి: తాహిర్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): రైతుపక్షపాతినని, తమ పథకాలను కేంద్రం, ఇతరరాష్ట్రాలు కాపీ కొడుతున్నాయంటున్న సిఎం కెసిఆర్‌ తోణం ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలను …

మరోమారు కదం తొక్కిన పసుపు,ఎర్రజొన్న రైతులు

గిట్టుబాటు ధరలు కల్పించే వరకు ఆందోళన తామేవిూ టెర్రరిస్టులం కాదని ఆగ్రహం సిఎం కెసిఆర్‌ తమ సమస్యలు పరిష్కరించాలని వినతి అడుగడుగునా అరెస్ట్‌లపై మండిపాటు నిషేధాజ్ఞలు విధించిన …

కాసులు కురిపిస్తున్న మినరల్‌ వాటర్‌ 

మంచినీటి వ్యాపారంతో లాభాలు కామారెడ్డి,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):  నీటి ఎద్దడి ఉన్న  ప్రాంతాల్లో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ వ్యాపారులు ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు …

పసుపు బోర్డు ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం

ఫలించని ఎంపి కవిత ప్రయత్నాలు సమస్యతో లబ్దిపొందాలని చూస్తున్న కాంగ్రెస్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరల విషయంలో కేంద్రం నిరల్‌క్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో అత్యధికంగా …

కామారెడ్డి ఆస్పత్రిస్థాయి పెంచాలి

పెరుగుతున్న రోగులతో సౌకర్యాల కొరత కామారెడ్డి,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): కామారెడ్డి ఆస్పత్రి స్థాయి పెంపుపై ఆశలు నెలకొన్నాయి. 100 పడకల ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా మారిస్తే రోగులకు ప్రయోజనకరంగా …

స్పీకర్‌ పోచారంను పరామర్శించిన కేసీఆర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : బాన్సువాడ మండలం పోచారంలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం పరామర్శించారు. పోచారం తల్లి పాపవ్వ(107) మంగళవారం …

ఉపాధిలో అదనపు పనులకోసం ప్రణాళిక

మొక్కల పెంపకానికి ప్రాధాన్యం నిజామాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ఉపాధి హావిూ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పించి వారి ఉపాధిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు తయారుచేశారు. …

బాలకార్మికులను పెట్టుకుంటే చర్యలు

కామారెడ్డి,పిబ్రవరి2(జ‌నంసాక్షి): బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని కార్‌ఇమక శాఖ అధికారులు హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేకంగా ఆయా కేంద్రాల యజమానులు బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు …

వార్‌ వన్‌ సైడే

– 16పార్లమెంట్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌వే – ప్రియాంక వచ్చినా దేశానికి ఒరిగేదేవిూ ఉండదు – సెక్రటేరియట్‌కై డిఫెన్స్‌ ల్యాండ్‌ విషయంలో కేంద్రం సహకరించడం లేదు – పార్లమెంట్‌ …