Main

నిజామాబాద్‌లో 36 టేబుళ్ల కోసం ఇసిని కోరాం

ప్రస్తుతానికి 18 టేబుళ్ల వారీగా లెక్కింపు అనుమతి వస్తే త్వరగా ఫలితం వెల్లడించే అవకాశం: కలెక్టర్‌ నిజామాబాద్‌,మే20(జ‌నంసాక్షి): ఈ నెల23న లోక్‌సబ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి …

ఉత్సాహాన్ని నింపుతున్న జవహర్‌ బాలభవన్‌  

వేసవి సెలవుల్లో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు నిజమాబాద్‌,మే18(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలో ఉన్న జవహార్‌ బాల భవన్‌ శిక్షణ చిన్నారులకు  కొత్త  ఉత్పాహాన్ని ఇస్తోంది. 40ఏళ్ల నుంచి జిల్లా …

ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశికం

నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): ప్రాదేశిక పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్‌ ఎం. రామ్మోహన్‌రావు అన్నారు. ఎన్నికలు నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ఓటర్లు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు …

ఉమమడి జిల్లాలో ప్రచార¬రు

ప్రాదేశిక ఎన్నికల్లో జోరు పెంచిన గులాబీ నేతలు గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో ప్రచారం నిజామాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  డిసెంబర్‌ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో పాటుగా జీపీ …

అటవీ ప్రాంతాల్లో నీటి తొట్టెలు

అడవి జంతువుల దాహార్తి తీర్చేలా చర్యలు ప్రణాళిక మేరకు నీటి సరఫరా నిజామాబాద్‌/ఆదిలాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  రోజు రోజుకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదు …

ఎండల నేపథ్యంలో పర్యాటకుల తాకిడి

నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ల అందాలకు ఫిదా అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు నిజామాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): వారాంతపు విడిది కోసం నిజామాబాద్‌ జిల్లాతో పాటు ఆదిలాబాద్‌  వివిధ ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులకు …

ఇళ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు

కామారెడ్డి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): గ్రామాల్లో పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు రూ. 35 కోట్లతో 500 ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని  దేశాయిపేట్‌ సహకార సంఘం అధ్యక్షుడు పోచారం …

ఉపాధి కూలీలకు ఎండాకాలం రక్షణ

పని క్షేత్రాల్లో మంచినీటి సౌకర్యం నిజామాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): జిల్లాలో వేసవిలో ఎక్కువ మంది కూలీలు ఉపాధిహావిూ పనులకు హాజరయ్యేలా డీఆర్‌డీవో అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. మరోవైపు ఎండల …

సేంద్రియ ఎరువుల వాడకం పెరగాలి

నిజామాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకుంటే తప్ప వ్యవసాయంలో పురగతి సాధించలేరని వ్యవసాయాధికారులు సూచించారు. వ్యవసాయంలో పురగు,ఎరువు మందుల వాడకం వల్ల విపరీతమైన పెట్టుబడి …

నర్సరీల్లో మొక్కల రక్షణ చర్యలు చేపట్టాలి

కామారెడ్డి,మార్చి29(జ‌నంసాక్షి): వచ్చే హరితహారం కోసం నర్సరీల్లో పెంచుతున్న మొక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండిపోకుండా చూసుకోవాలని  నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. నర్సరీల్లో …