Main

సంక్షేమ పథకాల అమల్లో..  దేశానికి తెలంగాణ ఆదర్శం

– 16స్థానాల్లో గెలిచి కేంద్రంలో కీలకంగా మారబోతున్నాం – రాష్ట్ర సమస్యలు పరిష్కారం తెరాస అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యం –  నిజాంసాగర్‌ చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం …

కెసిఆర్‌ నాయకత్వం దేశానికి అవసరం

అన్ని ఎంపి స్థానాలు గెలవాల్సిందే: ఎమ్మెల్యే నిజామాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): భారత దేశం కేసీఆర్‌ నాయకత్వం కోసం ఎదురు చూస్తోందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో అమలవుతున్న …

75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ

నిజామాబాద్‌,మార్చి19(జ‌నంసాక్షి): ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై గొల్లకుర్మలకు గొర్రెలను పంపిణీ చేసిందని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు అన్నారు. ఈ నేపథ్యంలో వాటికి ఈనిన గొర్రెపిల్లలకు …

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు

కామారెడ్డి,మార్చి13(జ‌నంసాక్షి): పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్ల కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. పోలింగ్‌ పక్రియపై అధికారులకు అవగాహన ఉండాలని …

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

నిఘా పెంచిన అధికారులు నిజామాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): ఇసుక అక్రమ రవాణాకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇసుక అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాల్లో పట్టుపడిన వాహనాలను జప్తు చేయాలని …

16 ఎంపి సీట్లు దక్కించుకోవడమే లక్ష్యం

కేటీఆర్‌ సభకు భారీగా ఏర్పాట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడి నిజామాబాద్‌,మార్చి11(జ‌నంసాక్షి): పార్లమెంటు ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి …

8 వరకు కంది కొనుగోళ్లు

దళారులను ఆశ్రయించొద్దన్న అధికారులు కామారెడ్డి,మార్చి5(జ‌నంసాక్షి): ఈ నెల 8వ తేదీ వరకు కంది కొనుగోళ్లు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. క్వింటాలుకు రూ.5,675 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. …

టెన్త్‌ పరీక్షలకు సన్నాహాలు

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు ఉత్తీర్ణత పెంచేందుకు కృషి కామారెడ్డి,మార్చి1(జ‌నంసాక్షి): మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయి. …

80 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం  

నిజామాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం 80 శాతం పూర్తయిందని  డీఆర్డీఏ పీడీ తెలిపారు. ప్రతీ గ్రామంలో పూర్తయిన మరుగుదొడ్ల వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని …

వ్యవసాయంలో సేంద్రియ బాట పట్టండి

రైతులకు శాస్త్రవేత్తల సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): రైతులు అప్పుల నుంచి బయటపడేందుకు లాభసాటి, నాణ్యమైన పంటలు పండించాలని వ్యవసాయవేత్తలు సూచించారు. డిమాండ్‌ ఉన్న పంటలను కేవలం సేంద్రియ పద్దతుల్లో …