నిజామాబాద్

ఈత మొక్కల పెంపకానికి ప్రాధాన్యం

కోటీ 32 లక్షల మొక్కల పసెంపకం లక్ష్యంగా ప్రణాళిక కామారెడ్డి,జూలై13(జ‌నం సాక్షి): నాలుగో విడత హరితహారం కోటీ 32 లక్షల మొక్కలను 136 నర్సరీల ద్వారా నాటడానికి …

బైకును ఢీకొన్న కంటెయినర్‌: హోంగార్డు మృతి

కామారెడ్డి,జూలై12(జ‌నం సాక్షి ):కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌ శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ ¬ంగార్డు మృతిచెందగా.. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. …

హరితహారం కింద 40వేల మొక్కలు

కామారెడ్డి,జూలై12(జ‌నం సాక్షి): రాష్టాన్న్రి హరితతెలంగాణ మార్చడానికి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేసీ సత్తయ్య కోరారు. జిల్లాలో విస్తృతంగా హరితహారం కింద మొక్కలు నాటే …

ప్రతి ఒక్కరూ కనీసం 20 మొక్కలు నాటాలి

అప్పుడే లక్ష్యం చేరుకోగలం కామారెడ్డి,జూలై11(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ప్రకారం పచ్చదనాన్ని 33 శాతానికి చేరాలంటే జిల్లాలో ప్రతి ఒక్కరూ 20 మొక్కలు నాటాల్సి ఉంటుందని …

ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది

నిజామాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): మిషన్‌ కాకతీయతో చెరువుల్లో నీరు చేరడంతో పాటు ప్రభుత్వప్రోత్సాహం కారణంగా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని మత్స్యకార సంఘాల నేతలు అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో …

మొక్కలను నాటేందుకు దత్తత తీసుకోవాలి: కలెక్టర్‌

కామారెడ్డి,జూలై10(జ‌నంసాక్షి): వాతావరణంలో అసమానతలు తొలగించేందుకు పర్యావరణాన్ని రక్షించడంలో మొక్కలు పెంపకం తప్పనిసరి అని కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మమేకం కావాలని అన్నారు. …

అమరవీరుల పేరుతో ప్రజలకు అన్యాయం: డిసిసి

నిజామాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి): అమరవీరుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో రైతులను ఆదుకోకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బీన్‌ హందాన్‌ …

20నుంచి కేంద్రీయ విద్యాలయం తరగతులు

నిజామాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): నిజామాబాద్‌ జిల్లా వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. కేంద్రీయ విద్యాలయం కోసం ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం రావడంపై విద్యార్థులు, …

జిల్లాలో అడవుల విస్తీర్ణానికి కృషి

పెద్ద ఎత్తున ఒక్కలు నాటేలా ప్రణాళిక: అటవీ శాఖ కామారెడ్డి,జూలై9(జ‌నం సాక్షి): కామారెడ్డి జిల్లాలో అటవీప్రాంతం తక్కువని, పలుచగా ఉన్న అటవీ ప్రాంతాల్లో విస్తారంగా మొక్కలు నాటి …

కాళేశ్వరంతో బంగారు తెలంగాణ సాధ్యం

నిజామాబాద్‌,జూలై7(జ‌నం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అద్భుతమని జిల్లాకు చెందిన పలువురు రైతులు అన్నారు. ఎంపి కవిత ప్రోత్సాహంతో పలువురు కాళేశ్రం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పూర్తి …